Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:43 PM

కామ్రేడ్ భగత్ సింగ్ ఆశయం ఇంక్విలాబ్ జిందాబాద్

కామ్రేడ్ భగత్ సింగ్ ఆశయం ఇంక్విలాబ్ జిందాబాద్

కామ్రేడ్ భగత్ సింగ్ ఆశయం ఇంక్విలాబ్ జిందాబాద్
March 26, 2026 09:05 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- విప్లవం లేనిదే పీడిత ప్రజల విముక్తి లేదు..

మోటకొండూరు:బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన కామ్రేడ్స్ భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ లు కేవలం దోపిడీ,పీడనలకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా షోలిజం రావాలని కోరుకున్నారని ఆ వైపుగా యువతరాన్ని ఇంక్విలాబ్ జిందాబాద్ అనే పదునైన నినాదం వెనక నడిపించాడాని ప్రభంజనంలా ప్రజా సమూహాన్ని బ్రిటీష్ సామ్రాజ్యవాదంను నాశనం చేయడానికి దృఢంగా పోరు నడిపాడని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా నాయకుడు ఇక్కిరి శ్రీనివాస్ అన్నారు.కామ్రేడ్స్ భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల 95వ వర్ధంతి సభ ఇక్కుర్తిలో జరిగింది.ఈ సందర్భంగా కాగడాల వెలుగులతో భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ లకు ఘనంగా విప్లవాంజలులు ఘటించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ,పీ వై.ఎల్ నాయకులు ఆర్.జనార్ధన్,చిర బోయిన రాజయ్య,సాదుల శ్రీకాంత్,చిర బోయిన భద్రమ్మ,చిర బోయిన లక్ష్మి,ఊరడి అలివేలు,శికిలం వెంకటేష్,చిర బోయిన కొమురయ్య,శికిలం కుమారస్వామి,చిర బోయిన బాలయ్య,చిర బోయిన కృష్ణ,ఆకుల కృష్ణ,వంగాల మధుసూదన్ రెడ్డి,ఊరడి రామ చంద్రు,ఓరుగంటి మైసయ్య,కందుల శ్రీను,పల్లపు రాజు,శివరాత్రి భరత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News