Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 11:22 PM

కామ్రేడ్ భగత్ సింగ్ ఆశయం ఇంక్విలాబ్ జిందాబాద్

కామ్రేడ్ భగత్ సింగ్ ఆశయం ఇంక్విలాబ్ జిందాబాద్

కామ్రేడ్ భగత్ సింగ్ ఆశయం ఇంక్విలాబ్ జిందాబాద్
March 26, 2026 09:05 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- విప్లవం లేనిదే పీడిత ప్రజల విముక్తి లేదు..

మోటకొండూరు:బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన కామ్రేడ్స్ భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ లు కేవలం దోపిడీ,పీడనలకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా షోలిజం రావాలని కోరుకున్నారని ఆ వైపుగా యువతరాన్ని ఇంక్విలాబ్ జిందాబాద్ అనే పదునైన నినాదం వెనక నడిపించాడాని ప్రభంజనంలా ప్రజా సమూహాన్ని బ్రిటీష్ సామ్రాజ్యవాదంను నాశనం చేయడానికి దృఢంగా పోరు నడిపాడని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా నాయకుడు ఇక్కిరి శ్రీనివాస్ అన్నారు.కామ్రేడ్స్ భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల 95వ వర్ధంతి సభ ఇక్కుర్తిలో జరిగింది.ఈ సందర్భంగా కాగడాల వెలుగులతో భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ లకు ఘనంగా విప్లవాంజలులు ఘటించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ,పీ వై.ఎల్ నాయకులు ఆర్.జనార్ధన్,చిర బోయిన రాజయ్య,సాదుల శ్రీకాంత్,చిర బోయిన భద్రమ్మ,చిర బోయిన లక్ష్మి,ఊరడి అలివేలు,శికిలం వెంకటేష్,చిర బోయిన కొమురయ్య,శికిలం కుమారస్వామి,చిర బోయిన బాలయ్య,చిర బోయిన కృష్ణ,ఆకుల కృష్ణ,వంగాల మధుసూదన్ రెడ్డి,ఊరడి రామ చంద్రు,ఓరుగంటి మైసయ్య,కందుల శ్రీను,పల్లపు రాజు,శివరాత్రి భరత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News