Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 07:08 AM

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచడం సామాన్యుడి పై భారం; సీతయ్య

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచడం సామాన్యుడి పై భారం; సీతయ్య

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచడం సామాన్యుడి పై భారం; సీతయ్య
May 02, 2026 02:29 PM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

కేంద్ర బీజేపీ ప్రభుత్వం యుద్దం పేరుతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం మండల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... సామాన్యుడు పై పరోక్ష ప్రభావం పడే విధంగా ధరలు పెంచడం సరి కాదు ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే అంతులేని విధంగా ఒకేసారి 993 రేటుపెంచడం వలన అవి ఉపయోగించే హోటల్స్. చిరు వ్యాపార సంస్థ లు వినియోగదారులపైనే అట్టిభారాన్ని మోపుతారని అన్నారు. అందుకే కేంద్ర బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల పై భారం పడకుండా చూడాలని వెంటనే పెంచిన గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News