PRINT TIME: July 03, 2026 07:08 AM
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచడం సామాన్యుడి పై భారం; సీతయ్య
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచడం సామాన్యుడి పై భారం; సీతయ్య
May 02, 2026 02:29 PM
41 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
కేంద్ర బీజేపీ ప్రభుత్వం యుద్దం పేరుతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం మండల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... సామాన్యుడు పై పరోక్ష ప్రభావం పడే విధంగా ధరలు పెంచడం సరి కాదు ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే అంతులేని విధంగా ఒకేసారి 993 రేటుపెంచడం వలన అవి ఉపయోగించే హోటల్స్. చిరు వ్యాపార సంస్థ లు వినియోగదారులపైనే అట్టిభారాన్ని మోపుతారని అన్నారు. అందుకే కేంద్ర బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల పై భారం పడకుండా చూడాలని వెంటనే పెంచిన గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్ పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి