Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:09 AM

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచడం సామాన్యుడి పై భారం; సీతయ్య

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచడం సామాన్యుడి పై భారం; సీతయ్య

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచడం సామాన్యుడి పై భారం; సీతయ్య
02-05-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

కేంద్ర బీజేపీ ప్రభుత్వం యుద్దం పేరుతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం మండల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... సామాన్యుడు పై పరోక్ష ప్రభావం పడే విధంగా ధరలు పెంచడం సరి కాదు ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే అంతులేని విధంగా ఒకేసారి 993 రేటుపెంచడం వలన అవి ఉపయోగించే హోటల్స్. చిరు వ్యాపార సంస్థ లు వినియోగదారులపైనే అట్టిభారాన్ని మోపుతారని అన్నారు. అందుకే కేంద్ర బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల పై భారం పడకుండా చూడాలని వెంటనే పెంచిన గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్ పాల్గొన్నారు.

Sthanikam

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచడం సామాన్యుడి పై భారం; సీతయ్య

Article Image

కేంద్ర బీజేపీ ప్రభుత్వం యుద్దం పేరుతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం మండల పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... సామాన్యుడు పై పరోక్ష ప్రభావం పడే విధంగా ధరలు పెంచడం సరి కాదు ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే అంతులేని విధంగా ఒకేసారి 993 రేటుపెంచడం వలన అవి ఉపయోగించే హోటల్స్. చిరు వ్యాపార సంస్థ లు వినియోగదారులపైనే అట్టిభారాన్ని మోపుతారని అన్నారు. అందుకే కేంద్ర బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల పై భారం పడకుండా చూడాలని వెంటనే పెంచిన గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News