Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి పాఠశాలలో ఘనంగా బోనాలు, వరలక్ష్మి వ్రతం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:47 PM

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం
18-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

నిరుపేద ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం ఒక వరమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల ప్రజలకు మంజూరైన కళ్యాణ లక్ష్మి 53 చెక్కులను ఒకటి షాదీ ముబారక్ చెక్కును ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని ఇది పేదల ప్రభుత్వమని పేద ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నదని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో శోభారాణి ఎంపీడీవో జలంధర్ రెడ్డి ఎమ్మార్వో దశరథ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం

Article Image

నిరుపేద ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం ఒక వరమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల ప్రజలకు మంజూరైన కళ్యాణ లక్ష్మి 53 చెక్కులను ఒకటి షాదీ ముబారక్ చెక్కును ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని ఇది పేదల ప్రభుత్వమని పేద ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నదని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో శోభారాణి ఎంపీడీవో జలంధర్ రెడ్డి ఎమ్మార్వో దశరథ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News