Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:33 PM

కల్తీ గుళికలతో రైతులకు భారీ నష్టం – నష్టపరిహారం ఇవ్వాలి

కల్తీ గుళికలతో రైతులకు భారీ నష్టం – నష్టపరిహారం ఇవ్వాలి

కల్తీ గుళికలతో రైతులకు భారీ నష్టం – నష్టపరిహారం ఇవ్వాలి
December 21, 2025 05:36 PM 316 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో కల్తీ నారు గుళికల వాడకంతో సుమారు 300 ఎకరాల వరి నారు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి గ్రామాన్ని సందర్శించి పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని, సంబంధిత కంపెనీ యజమాని, డీలర్‌పై పీడీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్పందించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు గన్నెబోయిన విజయభాస్కర్, నాయకులు సురేందర్ రెడ్డి, గ్రామ రైతులు పిట్ట కృష్ణారెడ్డి, ముక్కామల రవి, కన్నెబోయిన యాదయ్య, జగన్, వెంకటేశ్వర్లు, మల్లేశం, కమలాకర్, శ్రీను, సైదులు, యాదయ్య, వెంకన్న, జైకిషన్, రామచంద్రం, సురేష్, నాగేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News