Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్నారులకు ఆశీర్వాదం అందించిన దైద రవీందర్ సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం.. ఉప్పెనలా చెలరేగిన కోహ్లీ, పడిక్కల్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 29, 2026 03:14 PM

కల్లుతనిఖీకి వెళ్లి కక్కుర్తి… కార్మికుడికే బిల్లు

కల్లుతనిఖీకి వెళ్లి కక్కుర్తి… కార్మికుడికే బిల్లు

కల్లుతనిఖీకి వెళ్లి కక్కుర్తి… కార్మికుడికే బిల్లు
March 29, 2026 01:17 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా శాలి గౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో ఎక్సైజ్ సిబ్బంది వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తనిఖీల కోసం వెళ్లిన నకిరేకల్ ఎక్సైజ్ పోలీసులు గీత కార్మికుడు రామ్మూర్తి తయారు చేసిన కల్లు నమూనా తీసుకున్నారు.

అయితే నమూనాను ల్యాబ్‌కు పంపాల్సిన బాధ్యతను విస్మరించి, అక్కడే కల్లు తాగి, ఒక బాటిల్ పార్సెల్‌గా తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరుసటి రోజు తనిఖీ ఖర్చులు భరించాలంటూ కార్మికుడిని కోరడం కలకలం రేపింది.ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News