Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:05 AM

కలెక్టర్ చేతుల మీదుగా ఎంఈఓ గవ్వ జ్యోతికి సన్మానం

కలెక్టర్ చేతుల మీదుగా ఎంఈఓ గవ్వ జ్యోతికి సన్మానం

కలెక్టర్ చేతుల మీదుగా ఎంఈఓ గవ్వ జ్యోతికి సన్మానం
January 04, 2026 11:10 AM 107 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట, స్థానిక ప్రతినిధి:

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రామన్నపేట ఎంఈఓ గవ్వ జ్యోతిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఘనంగా సన్మానించారు. విద్యారంగ అభివృద్ధికి ఆమె అందిస్తున్న సేవలను ప్రశంసించిన కలెక్టర్, మహిళా సాధికారతకు సావిత్రిబాయి పూలే చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా డీఈవో సత్యనారాయణ ఎంఈఓ గవ్వ జ్యోతికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యాధికారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమం సావిత్రిబాయి పూలే ఆశయాలను స్మరించుకుంటూ స్ఫూర్తివంతంగా సాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News