Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:56 AM

కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుద్దాం – నారాయణఖేడ్ అభివృద్ధి ఖాయం

కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుద్దాం – నారాయణఖేడ్ అభివృద్ధి ఖాయం

కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుద్దాం – నారాయణఖేడ్ అభివృద్ధి ఖాయం
February 07, 2026 01:33 PM 146 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ శెట్కార్ 08, 11, 15 వార్డులలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రజల మధ్యకు వెళ్లి ప్రతి ఇంటిని సందర్శిస్తూ,ప్రతి గడపను తట్టుతూ ఉత్సాహంగా ప్రచారం కొనసాగించారు.నారాయణాఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించారు.కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు మరింత వేగంగా జరుగుతాయని తెలిపారు. ప్రతి వార్డులో ఉన్న సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే, సంబంధిత శాఖల ద్వారా నిధులు తీసుకువచ్చి పరిష్కారం చేసే బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు.ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను హృదయపూర్వకంగా కోరారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కె. శ్రీనివాస్, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు రషీద్, ఖేడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహిర్ అలీ, మాజీ ఎంపీటీసీ సభ్యులు మూతజ్,పండరి రెడ్డి, వార్డు సభ్యులు అస్మా పర్వీన్, అసిఫ్, గోపాల్ రెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News