Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:15 AM

కేటీఆర్‌ను శాలువాతో సత్కరించిన చిరుమర్తి లింగయ్య

కేటీఆర్‌ను శాలువాతో సత్కరించిన చిరుమర్తి లింగయ్య

కేటీఆర్‌ను శాలువాతో సత్కరించిన చిరుమర్తి లింగయ్య
18-12-2025 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరిలో నూతన సర్పంచ్‌లకు సన్మానం

కేటీఆర్‌ను శాలువాతో సత్కరించిన చిరుమర్తి లింగయ్య

యాదాద్రి భువనగిరి, జిల్లా స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేటీఆర్‌ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. గ్రామస్థాయి పాలనలో బీఆర్‌ఎస్ పార్టీ సాధించిన విజయాలకు ఇది నిదర్శనమని నేతలు పేర్కొన్నారు.

నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కేటీఆర్ సూచించారు. పార్టీ నాయకత్వం ఎల్లప్పుడూ గ్రామ పాలకులకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

Sthanikam

కేటీఆర్‌ను శాలువాతో సత్కరించిన చిరుమర్తి లింగయ్య

Article Image

యాదాద్రి భువనగిరిలో నూతన సర్పంచ్‌లకు సన్మానం

కేటీఆర్‌ను శాలువాతో సత్కరించిన చిరుమర్తి లింగయ్య

యాదాద్రి భువనగిరి, జిల్లా స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేటీఆర్‌ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. గ్రామస్థాయి పాలనలో బీఆర్‌ఎస్ పార్టీ సాధించిన విజయాలకు ఇది నిదర్శనమని నేతలు పేర్కొన్నారు.

నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కేటీఆర్ సూచించారు. పార్టీ నాయకత్వం ఎల్లప్పుడూ గ్రామ పాలకులకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News