Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 06:23 PM

కడారి అంజయ్య కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

కడారి అంజయ్య కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

కడారి అంజయ్య కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం
December 25, 2025 02:30 PM 252 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అంజయ్య కుటుంబానికి సాయం

స్థానికం ప్రతినిధి రామన్నపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో నిన్న కడారి అంజయ్య అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

అంజయ్య కుటుంబానికి చేయూతగా మందడి మల్లారెడ్డి వెంకటమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. మందడి ప్రభాకర్ రెడ్డి సహకారంతో రూ.5,000 నగదు సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండా అండాలు మల్లయ్య, వార్డు సభ్యులు కడారి ఐలయ్య, ఏకుల మల్లేశం, సల్ల మల్లేష్, వర్కాల వినయ్ పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు బొడిగె రంగయ్య, భీమగోని చంద్రయ్య, కడారి నరసింహ, గుండబోయిన గంగయ్య, భువనగిరి రమేష్, ఆగు లింగస్వామి తదితరులు హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News