Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:58 AM

కడారి అంజయ్య కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

కడారి అంజయ్య కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

కడారి అంజయ్య కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం
25-12-2025 276 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అంజయ్య కుటుంబానికి సాయం

స్థానికం ప్రతినిధి రామన్నపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో నిన్న కడారి అంజయ్య అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

అంజయ్య కుటుంబానికి చేయూతగా మందడి మల్లారెడ్డి వెంకటమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. మందడి ప్రభాకర్ రెడ్డి సహకారంతో రూ.5,000 నగదు సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండా అండాలు మల్లయ్య, వార్డు సభ్యులు కడారి ఐలయ్య, ఏకుల మల్లేశం, సల్ల మల్లేష్, వర్కాల వినయ్ పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు బొడిగె రంగయ్య, భీమగోని చంద్రయ్య, కడారి నరసింహ, గుండబోయిన గంగయ్య, భువనగిరి రమేష్, ఆగు లింగస్వామి తదితరులు హాజరయ్యారు.

Sthanikam

కడారి అంజయ్య కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

Article Image

స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అంజయ్య కుటుంబానికి సాయం

స్థానికం ప్రతినిధి రామన్నపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో నిన్న కడారి అంజయ్య అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

అంజయ్య కుటుంబానికి చేయూతగా మందడి మల్లారెడ్డి వెంకటమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. మందడి ప్రభాకర్ రెడ్డి సహకారంతో రూ.5,000 నగదు సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండా అండాలు మల్లయ్య, వార్డు సభ్యులు కడారి ఐలయ్య, ఏకుల మల్లేశం, సల్ల మల్లేష్, వర్కాల వినయ్ పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు బొడిగె రంగయ్య, భీమగోని చంద్రయ్య, కడారి నరసింహ, గుండబోయిన గంగయ్య, భువనగిరి రమేష్, ఆగు లింగస్వామి తదితరులు హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News