Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:01 AM

కాలనీవాసుల సమస్యలపై స్పందించిన కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి

కాలనీవాసుల సమస్యలపై స్పందించిన కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి

కాలనీవాసుల సమస్యలపై స్పందించిన కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి
17-12-2025 388 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కాలనీవాసుల సమస్యలపై స్పందించిన కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి

స్థానికం ప్రతినిధి

హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు సిద్ధి వినాయక కాలనీలో పర్యటించారు. ఇటీవల నిర్మించిన సీసీ రోడ్ పనుల నాణ్యతను స్వయంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కాలనీలోని పలు వీధుల్లో భూగర్భ డ్రైనేజ్ పైప్‌లైన్ సదుపాయం లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను కాలనీవాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన నవజీవన్ రెడ్డి, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన భూగర్భ డ్రైనేజ్ పైప్‌లైన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, ప్రజల సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని కార్పొరేటర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు దుర్గాప్రసాద్, లక్ష్మారెడ్డి, లక్ష్మీనారాయణ, చరణ్, కనకారావు, లింగం, భాస్కర్, భీమరాజు, వేణుగోపాల్‌తో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.

Sthanikam

కాలనీవాసుల సమస్యలపై స్పందించిన కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి

Article Image

కాలనీవాసుల సమస్యలపై స్పందించిన కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి

స్థానికం ప్రతినిధి

హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు సిద్ధి వినాయక కాలనీలో పర్యటించారు. ఇటీవల నిర్మించిన సీసీ రోడ్ పనుల నాణ్యతను స్వయంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కాలనీలోని పలు వీధుల్లో భూగర్భ డ్రైనేజ్ పైప్‌లైన్ సదుపాయం లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను కాలనీవాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన నవజీవన్ రెడ్డి, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన భూగర్భ డ్రైనేజ్ పైప్‌లైన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, ప్రజల సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని కార్పొరేటర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు దుర్గాప్రసాద్, లక్ష్మారెడ్డి, లక్ష్మీనారాయణ, చరణ్, కనకారావు, లింగం, భాస్కర్, భీమరాజు, వేణుగోపాల్‌తో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News