Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:03 AM

జూకంటి జెన్నయ్య జ్ఞాపకార్థం బెంచీల ఏర్పాటు

జూకంటి జెన్నయ్య జ్ఞాపకార్థం బెంచీల ఏర్పాటు

జూకంటి జెన్నయ్య జ్ఞాపకార్థం బెంచీల ఏర్పాటు
February 18, 2026 07:38 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా జూకంటి మధు సేవా కార్యక్రమం

మోటకొండూరు: మండల పరిధిలోని మాదిరే రాయకుంటపల్లి గ్రామంలో సేవా కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామ పంచాయతీ 12వ వార్డు సభ్యులు,మోటకొండూరు మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జూకంటి మధు తన స్వంత నిధులతో గ్రామ ప్రజల కోసం బెంచీలను ఏర్పాటు చేశారు.

తన తండ్రి కీ.శే. జూకంటి జెన్నయ్య జ్ఞాపకార్థంగా రాయకుంటపల్లి, మోటకొండూరు గ్రామాలలో పలుచోట్ల బెంచీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జూకంటి మధు మాట్లాడుతూ...బెంచీలు ముఖ్యంగా వృద్ధులు,వికలాంగులు,మహిళలు విశ్రాంతి తీసుకునేలా ఈ సదుపాయాలను కల్పించారు.“ప్రజల శ్రేయస్సే తన ఆశయ లక్ష్యం” అని పేర్కొంటూ, తన తండ్రి పేరు నిలబెట్టే విధంగా గ్రామ పంచాయతీ పాలక సభ్యుడిగా రావడం గర్వకారణమని గ్రామస్తులు అభినందించారు. కొడుకుగా తండ్రి పేరును నిలుపుతూ..సమాజ సేవలో ముందుండటం ఆదర్శనీయమని కొనియాడారు.12వ వార్డు సభ్యునిగా రాయకుంటపల్లి గ్రామ ప్రజానీకానికి,భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని జూకంటి మధు తెలిపారు. గ్రామాభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News