PRINT TIME: May 26, 2026 12:57 PM
జంతువులకు అన్నం, బియ్యం, నూకలు, మొక్కలు తినిపించరాదు
జంతువులకు అన్నం, బియ్యం, నూకలు, మొక్కలు తినిపించరాదు
May 24, 2026 06:00 PM
4 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
మానవులకు అన్నం పరబ్రహ్మ స్వరూపం, కానీ పశువులకు కాదని కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య తెలిపారు. చిలుకూరు మండలం దూదియా తండాలో రైతు గొర్రెపోతులకు అన్నం పెట్టడంతో అవి పొట్ట ఉబ్బి బాధపడగా, పశువైద్యశాలకు తరలించారు. కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి కావడమే దీనికి కారణమని, ఆపరేషన్ చేసి ఆమ్లాలను తొలగించి చికిత్స అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది చంద్రకళ పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి