Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 12:57 PM

జంతువులకు అన్నం, బియ్యం, నూకలు, మొక్కలు తినిపించరాదు

జంతువులకు అన్నం, బియ్యం, నూకలు, మొక్కలు తినిపించరాదు

జంతువులకు అన్నం, బియ్యం, నూకలు, మొక్కలు తినిపించరాదు
May 24, 2026 06:00 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

మానవులకు అన్నం పరబ్రహ్మ స్వరూపం, కానీ పశువులకు కాదని కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య తెలిపారు. చిలుకూరు మండలం దూదియా తండాలో రైతు గొర్రెపోతులకు అన్నం పెట్టడంతో అవి పొట్ట ఉబ్బి బాధపడగా, పశువైద్యశాలకు తరలించారు. కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి కావడమే దీనికి కారణమని, ఆపరేషన్ చేసి ఆమ్లాలను తొలగించి చికిత్స అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది చంద్రకళ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News