Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:14 AM

జంతువులకు అన్నం, బియ్యం, నూకలు, మొక్కలు తినిపించరాదు

జంతువులకు అన్నం, బియ్యం, నూకలు, మొక్కలు తినిపించరాదు

జంతువులకు అన్నం, బియ్యం, నూకలు, మొక్కలు తినిపించరాదు
May 24, 2026 06:00 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

మానవులకు అన్నం పరబ్రహ్మ స్వరూపం, కానీ పశువులకు కాదని కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య తెలిపారు. చిలుకూరు మండలం దూదియా తండాలో రైతు గొర్రెపోతులకు అన్నం పెట్టడంతో అవి పొట్ట ఉబ్బి బాధపడగా, పశువైద్యశాలకు తరలించారు. కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి కావడమే దీనికి కారణమని, ఆపరేషన్ చేసి ఆమ్లాలను తొలగించి చికిత్స అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది చంద్రకళ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News