Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:52 PM

జేసీ ని కలిసిన ఎక్స్చేంజ్ అధికారులు

జేసీ ని కలిసిన ఎక్స్చేంజ్ అధికారులు

జేసీ ని కలిసిన ఎక్స్చేంజ్ అధికారులు
February 23, 2026 04:32 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో సోమవారం దుకాణాల లాటరీ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన సందర్భంగా జె. సి కలెక్టర్ భరద్వాజ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు దరఖాస్తుదారుల సమక్షంలో ఈ ప్రక్రియను నిర్వహించారు.

జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారం, అత్యంత పారదర్శక వాతావరణంలో నిర్వహించామని తెలియజేశారు.

సి.కె. పల్లి దుకాణానికి కేవలం ఒకే దరఖాస్తు రావడంతో, దరఖాస్తుదారుడు గంగాధర్ నాయుడు పేరును అధికారికంగా ఖరారు చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఎక్సైజ్ అధికారి గోవింద నాయక్, అసిస్టెంట్ ఎక్సైజ్ ఆఫీసర్ బి. నరసింహులు,టాస్క్ ఫోర్స ఇన్స్పెక్టర్లు,పుట్టపర్తి ఎక్సైజ్ అధికారి ఉమామనోహర్ రాజు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News