Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాఠశాల అభివృద్ధికి అందరూ సహకరించాలి. బోగారం తల్లిదండ్రుల సమావేశంలో సర్పంచ్ సాయికుమార్ గౌడ్ డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 14, 2026 04:07 PM

జెడ్‌పీ రోడ్‌లో ఘనంగా డార్క్ స్టోన్ ఐస్‌క్రీమ్ నూతన బ్రాంచ్ ప్రారంభం

జెడ్‌పీ రోడ్‌లో ఘనంగా డార్క్ స్టోన్ ఐస్‌క్రీమ్ నూతన బ్రాంచ్ ప్రారంభం

జెడ్‌పీ రోడ్‌లో ఘనంగా డార్క్ స్టోన్ ఐస్‌క్రీమ్ నూతన బ్రాంచ్ ప్రారంభం
May 14, 2026 02:33 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

నగరంలో ఆహార ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్న డార్క్ స్టోన్ ఐస్‌క్రీమ్ తన 5వ బ్రాంచ్‌ను హస్తినాపురం బీ ఎన్ రెడ్డి నగర్ జెడ్‌పీ రోడ్‌లో ఘనంగా ప్రారంభించింది. నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రియాంక రెడ్డి, శృతి మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన రుచులతో పాటు ప్రత్యేకమైన ఐస్‌క్రీమ్ వేరైటీలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. కుటుంబ సమేతంగా వచ్చి ఆనందంగా గడిపే విధంగా బ్రాంచ్‌ను తీర్చిదిద్దామని పేర్కొన్నారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీకాంత్‌తో పాటు పలువురు అతిథులు, స్థానికులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన బ్రాంచ్ ప్రారంభంతో స్థానిక ప్రజలకు మరిన్ని రుచులు అందుబాటులోకి వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News