PRINT TIME: July 11, 2026 03:53 AM
జయంతి సందర్భంగా ప్రజలకు కలెక్టర్ ఆహ్వానం
జయంతి సందర్భంగా ప్రజలకు కలెక్టర్ ఆహ్వానం
April 04, 2026 04:19 PM
122 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఈ నెల 5వ తేదీ ఆదివారం ఉదయం 9.00 గంటలకు ఆర్ & బి కార్యాలయం పక్కన ఉన్న ఆయన విగ్రహానికి పుష్పమాలంకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. అనంతరం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని నటరాజ్ థియేటర్ పక్కన, కల్వకుంట రోడ్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు, బడుగు బలహీన వర్గాల నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి