చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
వరంగల్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్ జూడో ఛాంపియన్ షిప్ లో నల్గొండ జిల్లా తరఫున పాల్గొని స్వర్ణ పతకం సాధించిన కుక్కల సాయిరాం ను ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని జిల్లాకు మరియు పాఠశాలకు మరింత పేరు తీసుకురావాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రిన్సిపల్ నర్సింగ్ రావు, వైస్ ప్రిన్సిపల్ శశిధర్, ప్రసాద్ ,జూడో కోచ్ రాము, కె మహేష్ ,వెంకటేశ్వర్లు మరియు ఉపాధ్యాయలు పాల్గొన్నారు...
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి