Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 07:20 AM

జాతీయస్థాయి జూడో క్రీడాకారునికి సన్మానం

జాతీయస్థాయి జూడో క్రీడాకారునికి సన్మానం

జాతీయస్థాయి జూడో క్రీడాకారునికి సన్మానం
21-01-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

వరంగల్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్ జూడో ఛాంపియన్ షిప్ లో నల్గొండ జిల్లా తరఫున పాల్గొని స్వర్ణ పతకం సాధించిన కుక్కల సాయిరాం ను ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని జిల్లాకు మరియు పాఠశాలకు మరింత పేరు తీసుకురావాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రిన్సిపల్ నర్సింగ్ రావు, వైస్ ప్రిన్సిపల్ శశిధర్, ప్రసాద్ ,జూడో కోచ్ రాము, కె మహేష్ ,వెంకటేశ్వర్లు మరియు ఉపాధ్యాయలు పాల్గొన్నారు...

Sthanikam

జాతీయస్థాయి జూడో క్రీడాకారునికి సన్మానం

Article Image

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

వరంగల్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్ జూడో ఛాంపియన్ షిప్ లో నల్గొండ జిల్లా తరఫున పాల్గొని స్వర్ణ పతకం సాధించిన కుక్కల సాయిరాం ను ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని జిల్లాకు మరియు పాఠశాలకు మరింత పేరు తీసుకురావాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రిన్సిపల్ నర్సింగ్ రావు, వైస్ ప్రిన్సిపల్ శశిధర్, ప్రసాద్ ,జూడో కోచ్ రాము, కె మహేష్ ,వెంకటేశ్వర్లు మరియు ఉపాధ్యాయలు పాల్గొన్నారు...

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News