జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు
జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు
Prabhakar
స్థానికం ప్రతినిధి కుషాయిగూడ పి ప్రభాకర్
కుషాయిగూడ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు నిర్వహించడం జరిగింది ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ సిబ్బందికి అవగాహన సదస్సును నిర్వహించారుపాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.ప్రత్యేకంగా, ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు మరియు ప్రమాద బాధితులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి, వారి అనుభవాలను ఇతరులతో పంచుకునేలా చేయడం ద్వారా సదస్సుకు భావోద్వేగపూరితతను తీసుకొచ్చారు. వారి మాటలు అందరిలోనూ జాగ్రత్తగా ఉండాలనే భావనను మరింత బలపరిచాయి అత్యధిక ప్రమాద రహిత సర్వీస్ చేస్తున్న చేస్తున్న డిపో సురక్షిత డ్రైవర్లు సన్మానించడం జరిగింది . శ్రీహరి కె.వి.సాగర్ ఎం బుచ్చిరెడ్డి డ్రైవర్లను సన్మానించడం జరిగింది .ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ వేణుగోపాల్ రవాణా శాఖ రవీందర్ ఎంవిఐ, ఉమా ఎంవిఏ, శ్రీనివాసులు ఏఎంవిఐ రాజ్ కుమార్ కానిస్టేబుల్,అసిస్టెంట్ మేనేజర్ చంద్రమౌళి చంద్రం ఎం ఎఫ్ వ్యాసు వెల్ఫేర్ మెంబర్ రాములు, మహేందర్ రెడ్డ, ఎస్బిఐ బగవంతం, సేఫ్టీ వార్డెన్ యుగంధర్ రెడ్డి కంట్రోలర్ రాములు, ఆర్టీసీ సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి