Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:58 AM

జాతీయ రహదారి 65పై కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

జాతీయ రహదారి 65పై కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

జాతీయ రహదారి 65పై కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
January 22, 2026 07:49 PM 971 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ నాలుగు గంటల సమయంలో జాతీయ రహదారి 65పై కావేలి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావేలి గ్రామానికి చెందిన నాయకుడు నాగేందర్ తండ్రి నరసయ్య (వయస్సు 61) కావేలి నుంచి దిగ్వాల్ వైపు తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు.ఈ క్రమంలో వెనుక నుంచి అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా నడుపబడుతున్న కారు (నంబరు KA 38 F 1327) అతని వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు నాగేందర్ సన్నాఫ్ నరసయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, కారు డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంతో కావేలి గ్రామంలో విషాదం నెలకొంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News