Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:56 PM

జాతీయ రహదారి 65పై కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

జాతీయ రహదారి 65పై కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

జాతీయ రహదారి 65పై కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
January 22, 2026 07:49 PM 962 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ నాలుగు గంటల సమయంలో జాతీయ రహదారి 65పై కావేలి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావేలి గ్రామానికి చెందిన నాయకుడు నాగేందర్ తండ్రి నరసయ్య (వయస్సు 61) కావేలి నుంచి దిగ్వాల్ వైపు తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు.ఈ క్రమంలో వెనుక నుంచి అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా నడుపబడుతున్న కారు (నంబరు KA 38 F 1327) అతని వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు నాగేందర్ సన్నాఫ్ నరసయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, కారు డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంతో కావేలి గ్రామంలో విషాదం నెలకొంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News