Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీకి రూ.54.75 కోట్ల బడ్జెట్ ఆమోదం అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 28, 2026 09:56 PM

జాతరలో అవాంఛనీయ ఘటనలకు అడ్డుకట్ట – బలమైన బందోబస్తు

జాతరలో అవాంఛనీయ ఘటనలకు అడ్డుకట్ట – బలమైన బందోబస్తు

జాతరలో అవాంఛనీయ ఘటనలకు అడ్డుకట్ట – బలమైన బందోబస్తు
March 28, 2026 08:12 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల పరిధిలోని ముస్లాపూర్ గ్రామంలో జరుగుతున్న ఎడ్ల బండ్ల జాతర మహోత్సవం సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సిఐ రేణుక,అల్లాదుర్గం ఎస్సై శంకర్ తో కలిసి పరిశీలించారు.జాతరకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున సమగ్ర బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ, జనసంచారం పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి నియమాలను పాటించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News