Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:40 PM

జాతరలో అవాంఛనీయ ఘటనలకు అడ్డుకట్ట – బలమైన బందోబస్తు

జాతరలో అవాంఛనీయ ఘటనలకు అడ్డుకట్ట – బలమైన బందోబస్తు

జాతరలో అవాంఛనీయ ఘటనలకు అడ్డుకట్ట – బలమైన బందోబస్తు
March 28, 2026 08:12 PM 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల పరిధిలోని ముస్లాపూర్ గ్రామంలో జరుగుతున్న ఎడ్ల బండ్ల జాతర మహోత్సవం సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సిఐ రేణుక,అల్లాదుర్గం ఎస్సై శంకర్ తో కలిసి పరిశీలించారు.జాతరకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున సమగ్ర బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ, జనసంచారం పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి నియమాలను పాటించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News