Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడులో వైభవంగా బోనాల పండుగ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:24 AM

జాతర నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు – అప్రమత్తంగా పోలీసులు

జాతర నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు – అప్రమత్తంగా పోలీసులు

జాతర నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు – అప్రమత్తంగా పోలీసులు
06-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అల్లాదుర్గం మండల పరిధిలోని కేంద్రంలో ఉన్న బేతాళ స్వామి ఆలయం వద్ద రేపు నిర్వహించనున్న జాతరను పురస్కరించుకుని పోలీసులు ముందస్తు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ రోజు డాగ్ స్క్వాడ్ సిబ్బంది, ఎస్సై శంకర్ కలిసి ఆలయ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జాతర సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని భావించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై కఠినంగా తనిఖీలు చేపట్టడంతో పాటు మత్తు పదార్థాల వినియోగం, చట్టవ్యతిరేక చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు. జాతరకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని, ఏదైనా అనుమానం ఉన్న వెంటనే సమాచారం అందించాలని సూచిస్తూ ప్రజల భద్రత కోసం పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.

Sthanikam

జాతర నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు – అప్రమత్తంగా పోలీసులు

Article Image

అల్లాదుర్గం మండల పరిధిలోని కేంద్రంలో ఉన్న బేతాళ స్వామి ఆలయం వద్ద రేపు నిర్వహించనున్న జాతరను పురస్కరించుకుని పోలీసులు ముందస్తు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ రోజు డాగ్ స్క్వాడ్ సిబ్బంది, ఎస్సై శంకర్ కలిసి ఆలయ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జాతర సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని భావించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై కఠినంగా తనిఖీలు చేపట్టడంతో పాటు మత్తు పదార్థాల వినియోగం, చట్టవ్యతిరేక చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు. జాతరకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని, ఏదైనా అనుమానం ఉన్న వెంటనే సమాచారం అందించాలని సూచిస్తూ ప్రజల భద్రత కోసం పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News