Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ తేవాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 05:25 PM

జర్నలిస్టు డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జర్నలిస్టు డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జర్నలిస్టు డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
05-02-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 2026 డైరీని బుధవారం సాయంత్రం పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సమాజంలోని వాస్తవ సమస్యలను వెలికితీసి పరిష్కారం చూపే దిశగా జర్నలిస్టులు పనిచేయాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి గతంలో కృషి చేశానని భవిష్యత్తులో కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రాజ్ కిషోర్, నాగభూషణం, రాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జర్నలిస్టు డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Article Image

సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 2026 డైరీని బుధవారం సాయంత్రం పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సమాజంలోని వాస్తవ సమస్యలను వెలికితీసి పరిష్కారం చూపే దిశగా జర్నలిస్టులు పనిచేయాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి గతంలో కృషి చేశానని భవిష్యత్తులో కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రాజ్ కిషోర్, నాగభూషణం, రాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News