Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:13 AM

జర్నలిస్ట్ కొండ మల్లేశం గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా

జర్నలిస్ట్ కొండ మల్లేశం గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా

 జర్నలిస్ట్ కొండ మల్లేశం గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా
13-12-2025 646 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్న పేట స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కొండ మల్లేశం గౌడ్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఆయన స్వగ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకల అనంతరం కేక్ కట్ చేసి జర్నలిస్ట్ మల్లేశం గౌడ్‌ను శాలువాలతో సత్కరించారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, నిజాయితీతో జర్నలిజం చేస్తున్న ఆయన సేవలను పలువురు ప్రశంసించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమ అంశాలపై ఆయన చేసిన కృషి మరింత మందికి ప్రేరణగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ ఇంజనీరింగ్ అదినేత కొండా వెంకటేశం గౌడ్, సర్పంచ్ నరపాక మాధవి యాదయ్య, వార్డు మెంబర్ కొండ శ్రీనివాస్ గౌడ్, నాయకులు చల్ల భిక్షం యాదవ్ కొండ శేఖర్ గౌడ్ కొండ భీమయ్య నారపాక అశోక్ బొడ్డుపల్లి తిరుపతి రాచకొండ స్వామి మహేష్ భాష మల్లయ్య కొండ సాయినాథ్ గోగు మధు కొండ గౌతం కడారి ఉదయ్ గోగు కిరణ్ భాష మల్ల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు

Sthanikam

జర్నలిస్ట్ కొండ మల్లేశం గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా

Article Image

రామన్న పేట స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కొండ మల్లేశం గౌడ్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఆయన స్వగ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకల అనంతరం కేక్ కట్ చేసి జర్నలిస్ట్ మల్లేశం గౌడ్‌ను శాలువాలతో సత్కరించారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, నిజాయితీతో జర్నలిజం చేస్తున్న ఆయన సేవలను పలువురు ప్రశంసించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమ అంశాలపై ఆయన చేసిన కృషి మరింత మందికి ప్రేరణగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ ఇంజనీరింగ్ అదినేత కొండా వెంకటేశం గౌడ్, సర్పంచ్ నరపాక మాధవి యాదయ్య, వార్డు మెంబర్ కొండ శ్రీనివాస్ గౌడ్, నాయకులు చల్ల భిక్షం యాదవ్ కొండ శేఖర్ గౌడ్ కొండ భీమయ్య నారపాక అశోక్ బొడ్డుపల్లి తిరుపతి రాచకొండ స్వామి మహేష్ భాష మల్లయ్య కొండ సాయినాథ్ గోగు మధు కొండ గౌతం కడారి ఉదయ్ గోగు కిరణ్ భాష మల్ల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News