Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:05 AM

జనగామలో తండ్రీకొడుకుల ఆత్మహత్య కలకలం. ఆలయ కోనేరులో దూకి బలవన్మరణం

జనగామలో తండ్రీకొడుకుల ఆత్మహత్య కలకలం. ఆలయ కోనేరులో దూకి బలవన్మరణం

జనగామలో తండ్రీకొడుకుల ఆత్మహత్య కలకలం. ఆలయ కోనేరులో దూకి బలవన్మరణం
May 23, 2026 06:06 PM 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మనోవేదన, ఆర్థిక ఇబ్బందులతోనే ఘటన?

జనగామ జిల్లాలో తండ్రీకొడుకుల ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బండగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్న లక్ష్మీనరసింహాచార్యులు, ఆయన కుమారుడు పవన్‌కుమార్ ఆచార్యులు ఆలయ కోనేరులో పడి మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. నెల రోజుల క్రితం భార్య మృతి చెందడంతో లక్ష్మీనరసింహాచార్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని, ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడుతున్న నేపథ్యంలో ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటనాస్థలాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News