Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:06 PM

జనగామలో తండ్రీకొడుకుల ఆత్మహత్య కలకలం. ఆలయ కోనేరులో దూకి బలవన్మరణం

జనగామలో తండ్రీకొడుకుల ఆత్మహత్య కలకలం. ఆలయ కోనేరులో దూకి బలవన్మరణం

జనగామలో తండ్రీకొడుకుల ఆత్మహత్య కలకలం. ఆలయ కోనేరులో దూకి బలవన్మరణం
May 23, 2026 06:06 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మనోవేదన, ఆర్థిక ఇబ్బందులతోనే ఘటన?

జనగామ జిల్లాలో తండ్రీకొడుకుల ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బండగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్న లక్ష్మీనరసింహాచార్యులు, ఆయన కుమారుడు పవన్‌కుమార్ ఆచార్యులు ఆలయ కోనేరులో పడి మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. నెల రోజుల క్రితం భార్య మృతి చెందడంతో లక్ష్మీనరసింహాచార్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని, ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడుతున్న నేపథ్యంలో ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటనాస్థలాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News