Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:15 AM

జంగారెడ్డిగూడెంలో మంచినీటి పైప్ లైన్ పనులను ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్

జంగారెడ్డిగూడెంలో మంచినీటి పైప్ లైన్ పనులను ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్

జంగారెడ్డిగూడెంలో  మంచినీటి పైప్ లైన్ పనులను ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్
07-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి జంగారెడ్డిగూడెం పట్టణంలోని 25 వ వార్డు కొడూరు ఎస్టేట్ కాలనీలో మంచినీటి సరఫరా మెరుగుకై మంగళవారం నూతన బోరి బావితోపాటు నూతన పైప్ లైన్ పనులు పూర్తి చేసుకున్న అనంతరం మంచినీటి సదుపాయాన్ని ప్రజలకు అంకితం చేస్తూ చింతలపూడి ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచినీటి సరఫరా శాశ్వత పరిష్కారానికి చేపట్టిన పైప్ లైన్ పనుల నాణ్యత ప్రమాణాలతో చేపట్టడంఋ జరిగిందని రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పట్టణంలో ఎక్కడ కూడా మంచినీటి కొరత ఉండకుండా చూడాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కూటమి నాయకులు వార్డు కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు


Sthanikam

జంగారెడ్డిగూడెంలో మంచినీటి పైప్ లైన్ పనులను ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్

Article Image

జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి జంగారెడ్డిగూడెం పట్టణంలోని 25 వ వార్డు కొడూరు ఎస్టేట్ కాలనీలో మంచినీటి సరఫరా మెరుగుకై మంగళవారం నూతన బోరి బావితోపాటు నూతన పైప్ లైన్ పనులు పూర్తి చేసుకున్న అనంతరం మంచినీటి సదుపాయాన్ని ప్రజలకు అంకితం చేస్తూ చింతలపూడి ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచినీటి సరఫరా శాశ్వత పరిష్కారానికి చేపట్టిన పైప్ లైన్ పనుల నాణ్యత ప్రమాణాలతో చేపట్టడంఋ జరిగిందని రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పట్టణంలో ఎక్కడ కూడా మంచినీటి కొరత ఉండకుండా చూడాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కూటమి నాయకులు వార్డు కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News