PRINT TIME: April 11, 2026 05:07 AM
జిల్లా ఎస్పీని కలిసిన డీసీసీ అధ్యక్షుడు
జిల్లా ఎస్పీని కలిసిన డీసీసీ అధ్యక్షుడు
December 30, 2025 12:39 PM
73 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య జిల్లా ఎస్పీ నరసింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చించినట్లు సమాచారం. పోలీసు శాఖ సహకారంతో జిల్లాలో ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి