Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆలయ సన్నిధిలో ఆండాళ్ అమ్మవారి ఉంజల్ సేవ. స్వామివారి నిత్య రాబడి రూ.11.45 లక్షలు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 08:28 PM

జలధార కార్యక్రమంలో భాగంగా ఆడదాకులపల్లిలో గ్రామసభ

జలధార కార్యక్రమంలో భాగంగా ఆడదాకులపల్లిలో గ్రామసభ

జలధార కార్యక్రమంలో భాగంగా ఆడదాకులపల్లిలో గ్రామసభ
April 10, 2026 06:46 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గంలోని పెనుకొండ మండలం ఆడదాకులపల్లి గ్రామంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు జౌళి శాఖ మంత్రి సవితమ్మ సూచనలతో “మన ఊరు - మన నీరు - జలధార” కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత”పై అధికారులు గ్రామస్థులకు అవగాహన కల్పించారు. నీటి వనరుల సంరక్షణ, సమర్థ వినియోగం, సాగునీటి సంఘాల పాత్రపై వివరణ ఇచ్చారు.

ఈ గ్రామసభలో పెనుకొండ మండలం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఈశ్వర ప్రసాద్, స్పెషల్ ఆఫీసర్, ఇరిగేషన్ ఏఈ, పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో, ఏపీవో, వర్క్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, రైతులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News