Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:59 AM

జలధార కార్యక్రమంలో భాగంగా ఆడదాకులపల్లిలో గ్రామసభ

జలధార కార్యక్రమంలో భాగంగా ఆడదాకులపల్లిలో గ్రామసభ

జలధార కార్యక్రమంలో భాగంగా ఆడదాకులపల్లిలో గ్రామసభ
10-04-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గంలోని పెనుకొండ మండలం ఆడదాకులపల్లి గ్రామంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు జౌళి శాఖ మంత్రి సవితమ్మ సూచనలతో “మన ఊరు - మన నీరు - జలధార” కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత”పై అధికారులు గ్రామస్థులకు అవగాహన కల్పించారు. నీటి వనరుల సంరక్షణ, సమర్థ వినియోగం, సాగునీటి సంఘాల పాత్రపై వివరణ ఇచ్చారు.

ఈ గ్రామసభలో పెనుకొండ మండలం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఈశ్వర ప్రసాద్, స్పెషల్ ఆఫీసర్, ఇరిగేషన్ ఏఈ, పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో, ఏపీవో, వర్క్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, రైతులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Sthanikam

జలధార కార్యక్రమంలో భాగంగా ఆడదాకులపల్లిలో గ్రామసభ

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గంలోని పెనుకొండ మండలం ఆడదాకులపల్లి గ్రామంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు జౌళి శాఖ మంత్రి సవితమ్మ సూచనలతో “మన ఊరు - మన నీరు - జలధార” కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత”పై అధికారులు గ్రామస్థులకు అవగాహన కల్పించారు. నీటి వనరుల సంరక్షణ, సమర్థ వినియోగం, సాగునీటి సంఘాల పాత్రపై వివరణ ఇచ్చారు.

ఈ గ్రామసభలో పెనుకొండ మండలం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఈశ్వర ప్రసాద్, స్పెషల్ ఆఫీసర్, ఇరిగేషన్ ఏఈ, పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో, ఏపీవో, వర్క్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, రైతులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News