Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:54 PM

జలధార కార్యక్రమంలో భాగంగా ఆడదాకులపల్లిలో గ్రామసభ

జలధార కార్యక్రమంలో భాగంగా ఆడదాకులపల్లిలో గ్రామసభ

జలధార కార్యక్రమంలో భాగంగా ఆడదాకులపల్లిలో గ్రామసభ
April 10, 2026 06:46 PM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గంలోని పెనుకొండ మండలం ఆడదాకులపల్లి గ్రామంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు జౌళి శాఖ మంత్రి సవితమ్మ సూచనలతో “మన ఊరు - మన నీరు - జలధార” కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత”పై అధికారులు గ్రామస్థులకు అవగాహన కల్పించారు. నీటి వనరుల సంరక్షణ, సమర్థ వినియోగం, సాగునీటి సంఘాల పాత్రపై వివరణ ఇచ్చారు.

ఈ గ్రామసభలో పెనుకొండ మండలం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఈశ్వర ప్రసాద్, స్పెషల్ ఆఫీసర్, ఇరిగేషన్ ఏఈ, పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో, ఏపీవో, వర్క్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, రైతులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News