PRINT TIME: May 26, 2026 03:59 PM
జై భీమ్ ర్యాలీకి పిలుపు – గౌరాజ్పల్లిలో కరపత్రాల పంపిణీ
జై భీమ్ ర్యాలీకి పిలుపు – గౌరాజ్పల్లిలో కరపత్రాల పంపిణీ
April 07, 2026 02:15 AM
13 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం గౌరాజ్పల్లి గ్రామంలో బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 14న పెనుగొండలో జరగనున్న డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించే జై భీమ్ ర్యాలీని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వేదిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని ర్యాలీ, జయంతి వేడుకలకు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ప్రజలను ఆహ్వానించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి