Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎడిటర్ శ్రీ కొండా మల్లేశం గౌడ్ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు! ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం: సీపీఎం జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 07, 2026 04:26 AM

జై భీమ్ ర్యాలీకి పిలుపు – గౌరాజ్‌పల్లిలో కరపత్రాల పంపిణీ

జై భీమ్ ర్యాలీకి పిలుపు – గౌరాజ్‌పల్లిలో కరపత్రాల పంపిణీ

జై భీమ్ ర్యాలీకి పిలుపు – గౌరాజ్‌పల్లిలో కరపత్రాల పంపిణీ
April 07, 2026 02:15 AM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం గౌరాజ్‌పల్లి గ్రామంలో బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 14న పెనుగొండలో జరగనున్న డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించే జై భీమ్ ర్యాలీని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వేదిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని ర్యాలీ, జయంతి వేడుకలకు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ప్రజలను ఆహ్వానించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News