Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:55 AM

జగన్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు: కొల్లు రవీంద్ర

జగన్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు: కొల్లు రవీంద్ర

జగన్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు: కొల్లు రవీంద్ర
21-05-2026 115 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కర్నూలు: ప్రజలు 11 సీట్లు ఇచ్చి ఇంటికి పంపినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఖరిలో మార్పు రాలేదని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు బీవీ జయనాగేశ్వరరెడ్డి, గౌరు చరితారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తోందని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంతో ప్రజల్లో ప్రభుత్వానికి ఆదరణ పెరిగిందన్నారు. ఆ అభివృద్ధిని చూసి జగన్ జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

అమరావతి, పోలవరం, రాయలసీమ ప్రాజెక్టులను జగన్ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగరాజు యాదవ్, రాఘవేంద్రరెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జగన్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు: కొల్లు రవీంద్ర

Article Image

కర్నూలు: ప్రజలు 11 సీట్లు ఇచ్చి ఇంటికి పంపినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఖరిలో మార్పు రాలేదని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు బీవీ జయనాగేశ్వరరెడ్డి, గౌరు చరితారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తోందని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంతో ప్రజల్లో ప్రభుత్వానికి ఆదరణ పెరిగిందన్నారు. ఆ అభివృద్ధిని చూసి జగన్ జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

అమరావతి, పోలవరం, రాయలసీమ ప్రాజెక్టులను జగన్ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగరాజు యాదవ్, రాఘవేంద్రరెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News