Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తండ్రి ఆశయాలకు నిలువెత్తు నివాళిగా గ్రామంలో సిమెంట్ కుర్చీల ఏర్పాటు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 05:43 PM

ఇంటింటికీ జనగణన సర్వే – సరైన సమాచారం ఇవ్వాలి

ఇంటింటికీ జనగణన సర్వే – సరైన సమాచారం ఇవ్వాలి

ఇంటింటికీ జనగణన సర్వే – సరైన సమాచారం ఇవ్వాలి
May 09, 2026 12:44 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండల కేంద్రంలో శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఛార్జ్ ఆఫీసర్ & తహసీల్దార్ విష్ణు సాగర్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, మే 11వ తేదీ సోమవారం నుండి మనూర్ మండలంలోని అన్ని గ్రామాలలో జనగణన కార్యక్రమంలో భాగంగా మొదటి దశ ఇండ్ల గణన కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి కుటుంబ మరియు ఇంటి వివరాలను సేకరిస్తారని, ప్రజలు వారికి సరైన సమాచారం అందించి పూర్తి సహకారం అందించాలని కోరారు. అలాగే పంచాయతీ కార్యదర్శులు తమ తమ గ్రామాలలో చాటింపులు వేయించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జనగణన ప్రభుత్వ ముఖ్య కార్యక్రమమని, మనూర్ మండల ప్రజలందరూ బాధ్యతగా భావించి ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ విష్ణు సాగర్ విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News