Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:22 AM

ఇంటింటికీ జనగణన సర్వే – సరైన సమాచారం ఇవ్వాలి

ఇంటింటికీ జనగణన సర్వే – సరైన సమాచారం ఇవ్వాలి

ఇంటింటికీ జనగణన సర్వే – సరైన సమాచారం ఇవ్వాలి
09-05-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండల కేంద్రంలో శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఛార్జ్ ఆఫీసర్ & తహసీల్దార్ విష్ణు సాగర్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, మే 11వ తేదీ సోమవారం నుండి మనూర్ మండలంలోని అన్ని గ్రామాలలో జనగణన కార్యక్రమంలో భాగంగా మొదటి దశ ఇండ్ల గణన కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి కుటుంబ మరియు ఇంటి వివరాలను సేకరిస్తారని, ప్రజలు వారికి సరైన సమాచారం అందించి పూర్తి సహకారం అందించాలని కోరారు. అలాగే పంచాయతీ కార్యదర్శులు తమ తమ గ్రామాలలో చాటింపులు వేయించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జనగణన ప్రభుత్వ ముఖ్య కార్యక్రమమని, మనూర్ మండల ప్రజలందరూ బాధ్యతగా భావించి ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ విష్ణు సాగర్ విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ఇంటింటికీ జనగణన సర్వే – సరైన సమాచారం ఇవ్వాలి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండల కేంద్రంలో శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఛార్జ్ ఆఫీసర్ & తహసీల్దార్ విష్ణు సాగర్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, మే 11వ తేదీ సోమవారం నుండి మనూర్ మండలంలోని అన్ని గ్రామాలలో జనగణన కార్యక్రమంలో భాగంగా మొదటి దశ ఇండ్ల గణన కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి కుటుంబ మరియు ఇంటి వివరాలను సేకరిస్తారని, ప్రజలు వారికి సరైన సమాచారం అందించి పూర్తి సహకారం అందించాలని కోరారు. అలాగే పంచాయతీ కార్యదర్శులు తమ తమ గ్రామాలలో చాటింపులు వేయించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జనగణన ప్రభుత్వ ముఖ్య కార్యక్రమమని, మనూర్ మండల ప్రజలందరూ బాధ్యతగా భావించి ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ విష్ణు సాగర్ విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News