PRINT TIME: April 11, 2026 03:44 AM
ఇంటింటి ప్రచారంతో వార్డు ప్రజలను ఆకట్టుకున్న బిఆర్ఎస్ అభ్యర్థి
ఇంటింటి ప్రచారంతో వార్డు ప్రజలను ఆకట్టుకున్న బిఆర్ఎస్ అభ్యర్థి
February 04, 2026 07:51 PM
9 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
32వ వార్డులో ముస్తాల హేమలత ఆనంద్ గెలుపే లక్ష్యంగా ప్రచారం
భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా 32వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి ముస్తాల హేమలత ఆనంద్ గెలుపే లక్ష్యంగా పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె వార్డు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ,ప్రజల అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించి వార్డు కౌన్సిలర్గా అవకాశం కల్పించాలని కోరారు.ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు ముస్తాల ఆనంద్,చంద్రగిరి వెంకటేష్,కానుకుంట్ల కుమార్,భూషపాప సుధాకర్,చంద్రమౌళి,బోల్ల శివ,పత్తికొండల్,ఎండి.మూజంబిల్,ఎండి.అఫ్జల్,ఎండి.ఉమర్,ఎండి.మోబిన్,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి