Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:34 AM

ఇంటింటి ప్రచారంతో వార్డు ప్రజలను ఆకట్టుకున్న బిఆర్ఎస్ అభ్యర్థి

ఇంటింటి ప్రచారంతో వార్డు ప్రజలను ఆకట్టుకున్న బిఆర్ఎస్ అభ్యర్థి

ఇంటింటి ప్రచారంతో వార్డు ప్రజలను ఆకట్టుకున్న బిఆర్ఎస్ అభ్యర్థి
04-02-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

32వ వార్డులో ముస్తాల హేమలత ఆనంద్ గెలుపే లక్ష్యంగా ప్రచారం

భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా 32వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి ముస్తాల హేమలత ఆనంద్ గెలుపే లక్ష్యంగా పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె వార్డు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ,ప్రజల అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించి వార్డు కౌన్సిలర్‌గా అవకాశం కల్పించాలని కోరారు.ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు ముస్తాల ఆనంద్,చంద్రగిరి వెంకటేష్,కానుకుంట్ల కుమార్,భూషపాప సుధాకర్,చంద్రమౌళి,బోల్ల శివ,పత్తికొండల్,ఎండి.మూజంబిల్,ఎండి.అఫ్జల్,ఎండి.ఉమర్,ఎండి.మోబిన్,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంటింటి ప్రచారంతో వార్డు ప్రజలను ఆకట్టుకున్న బిఆర్ఎస్ అభ్యర్థి

Article Image

32వ వార్డులో ముస్తాల హేమలత ఆనంద్ గెలుపే లక్ష్యంగా ప్రచారం

భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా 32వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి ముస్తాల హేమలత ఆనంద్ గెలుపే లక్ష్యంగా పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె వార్డు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ,ప్రజల అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించి వార్డు కౌన్సిలర్‌గా అవకాశం కల్పించాలని కోరారు.ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు ముస్తాల ఆనంద్,చంద్రగిరి వెంకటేష్,కానుకుంట్ల కుమార్,భూషపాప సుధాకర్,చంద్రమౌళి,బోల్ల శివ,పత్తికొండల్,ఎండి.మూజంబిల్,ఎండి.అఫ్జల్,ఎండి.ఉమర్,ఎండి.మోబిన్,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News