Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:58 PM

ఇంటింటి ప్రచారం నిర్వహించిన 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎండి. హన్నుభాయ్

ఇంటింటి ప్రచారం నిర్వహించిన 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎండి. హన్నుభాయ్

ఇంటింటి ప్రచారం నిర్వహించిన 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎండి. హన్నుభాయ్
February 05, 2026 03:27 PM 329 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హన్ను భాయ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించండి

వార్డు ఇంచార్జ్ భీమిడి ప్రదీప్ జి

యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో బంగారుగడ్డ,రత్న నగర్ కాలనీలలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎండి. హన్ను బాయ్ మాజీ కౌన్సిలర్ ఎండి. బాబా షరీఫ్, 20వ వార్డు ఇన్చార్జి ఎస్. లింగోటం గ్రామ సర్పంచ్ ప్రదీప్ జి, వార్డు అధ్యక్షులు ఊడుగు వెంకటేశం తో కలిసి ఇంటింటి ప్రచారమును నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను, గృహజ్యోతి,మహిళలకు ఉచిత బస్ పాస్ సౌకర్యము,ఇందిరమ్మ గృహ నిర్మాణం,కొత్త రేషన్ కార్డులను మొదలైన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ చేపట్టినదని,పదిసంవత్సరముల నుండి ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి గత బిఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరముల కాలంలో చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ..చెయ్యి గుర్తుపై ఓటు వేసి ఎండి. హన్ను బాయ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భీమిడి ప్రదీప్ జి కోరారు. ఈ కార్యక్రమంలో చోటే బాయ్, గొడుగు శ్రీనివాసు, కొరిమి రమేష్, ఎండి రఫీ,సయ్యద్ వహీదుద్దీన్, ఇబ్రహీం,వెల్తురీ రాజు,ఇబ్రహీం, పరాజ్, ఉడుగు శ్రీకాంత్,ఉడుగు శివ,జోర్రిగల లింగస్వామి, సుంకరీ స్వామి, ఎండి గని, రషీద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News