Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన.సర్పంచ్ కంచి మధుసూదన్ TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 05:30 PM

ఇంటికే రాములోరి తలంబ్రాలు!

ఇంటికే రాములోరి తలంబ్రాలు!

ఇంటికే రాములోరి తలంబ్రాలు!
March 26, 2026 03:11 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

ఇంటికే రాములోరి తలంబ్రాలు!

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తలంబ్రాలను భక్తుల ఇంటికే చేర్చేందుకు కోదాడ ఆర్టీసీ ఏర్పాట్లు చేసిందని డీఎం శ్రీనివాసరావు తెలిపారు. తలంబ్రాల బియ్యం కావాల్సిన భక్తులు రూ. 151 చెల్లించి బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆర్టీసీ కల్పిస్తున్న ఈ విశిష్ట సేవను భక్తులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ విధానం ద్వారా భక్తులు ఇంటి వద్దే ఉండి స్వామివారి ఆశీస్సులు పొందవచ్చని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News