PRINT TIME: March 26, 2026 05:30 PM
ఇంటికే రాములోరి తలంబ్రాలు!
ఇంటికే రాములోరి తలంబ్రాలు!
March 26, 2026 03:11 PM
4 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish HS
ఇంటికే రాములోరి తలంబ్రాలు!
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తలంబ్రాలను భక్తుల ఇంటికే చేర్చేందుకు కోదాడ ఆర్టీసీ ఏర్పాట్లు చేసిందని డీఎం శ్రీనివాసరావు తెలిపారు. తలంబ్రాల బియ్యం కావాల్సిన భక్తులు రూ. 151 చెల్లించి బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆర్టీసీ కల్పిస్తున్న ఈ విశిష్ట సేవను భక్తులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ విధానం ద్వారా భక్తులు ఇంటి వద్దే ఉండి స్వామివారి ఆశీస్సులు పొందవచ్చని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి