Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:42 AM

ఇంటి వద్దకే నల్లా పన్నుల వసూళ్లు

ఇంటి వద్దకే నల్లా పన్నుల వసూళ్లు

ఇంటి వద్దకే నల్లా పన్నుల వసూళ్లు
January 19, 2026 08:28 PM 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


బకాయిదారుల ఇళ్లకు వెళ్లి రశీదుల జారీ

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట మున్సిపాలిటీకి రావాల్సిన బకాయి పన్నుల వసూళ్లపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇంటి పన్నులు, నల్లా బిల్లులు బకాయి ఉన్న వారి ఇళ్లకు నేరుగా వెళ్లి పన్నులు వసూలు చేసి అక్కడికక్కడే రశీదులు అందజేస్తున్నారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 37వ వార్డుకు చెందిన టైసన్ శ్రీనివాస్ ఇంటికి సంబంధించిన నల్లా బిల్లు రూ. 7200లు బకాయి ఉండగా, మున్సిపల్ సిబ్బంది రమేష్ ఇంటి వద్దనే నగదు స్వీకరించి రశీదు జారీ చేశారు. ఇంటి వద్దకే వచ్చి పన్నులు వసూలు చేస్తున్న మున్సిపల్ సిబ్బంది చర్యలను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. ఈ విధానం వల్ల పన్నుల చెల్లింపులో సౌలభ్యం కలుగుతుందని వారు పేర్కొంటున్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News