Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:43 PM

ఇంటి వద్దకే నల్లా పన్నుల వసూళ్లు

ఇంటి వద్దకే నల్లా పన్నుల వసూళ్లు

ఇంటి వద్దకే నల్లా పన్నుల వసూళ్లు
January 19, 2026 08:28 PM 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


బకాయిదారుల ఇళ్లకు వెళ్లి రశీదుల జారీ

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట మున్సిపాలిటీకి రావాల్సిన బకాయి పన్నుల వసూళ్లపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇంటి పన్నులు, నల్లా బిల్లులు బకాయి ఉన్న వారి ఇళ్లకు నేరుగా వెళ్లి పన్నులు వసూలు చేసి అక్కడికక్కడే రశీదులు అందజేస్తున్నారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 37వ వార్డుకు చెందిన టైసన్ శ్రీనివాస్ ఇంటికి సంబంధించిన నల్లా బిల్లు రూ. 7200లు బకాయి ఉండగా, మున్సిపల్ సిబ్బంది రమేష్ ఇంటి వద్దనే నగదు స్వీకరించి రశీదు జారీ చేశారు. ఇంటి వద్దకే వచ్చి పన్నులు వసూలు చేస్తున్న మున్సిపల్ సిబ్బంది చర్యలను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. ఈ విధానం వల్ల పన్నుల చెల్లింపులో సౌలభ్యం కలుగుతుందని వారు పేర్కొంటున్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News