Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 07:21 AM

ఇంటి నుంచి వెళ్లి 15 రోజులు… ఇంకా ఆచూకీ లేని యువకుడు

ఇంటి నుంచి వెళ్లి 15 రోజులు… ఇంకా ఆచూకీ లేని యువకుడు

ఇంటి నుంచి వెళ్లి 15 రోజులు… ఇంకా ఆచూకీ లేని యువకుడు
21-02-2026 133 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలో కోహీర్ మండలం కేంద్రంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి గల్లంతైన విషయం సంబంధించి ఫిర్యాదు అందింది. ఫిర్యాదు వివరాల ప్రకారం, మేతర సామ్యూల్ సన్నాఫ్ యేసయ్య కుమారుడు మేతర రాజు (వయస్సు 35 సంవత్సరాలు) గారు, తన భార్య రాణమ్మతో కుటుంబ సంబంధిత విషయమై 05-02-2026 తేదీన గొడవపడి, ఎవరికి తెలియజేయకుండా ఇంటి నుండి వెళ్లిపోయినట్లు తెలియజేశారు.అప్పటి నుండి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మరియు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా వెతికినా ఆయన జాడ దొరకలేదు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో, కుటుంబ సభ్యులు ఈరోజు పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు నమోదు చేశారు.ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. గల్లంతైన వ్యక్తి గురించి ఏవైనా సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేయగలరు.పోలీసు శాఖ ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తోంది.

Sthanikam

ఇంటి నుంచి వెళ్లి 15 రోజులు… ఇంకా ఆచూకీ లేని యువకుడు

Article Image

జహీరాబాద్ నియోజకవర్గంలో కోహీర్ మండలం కేంద్రంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి గల్లంతైన విషయం సంబంధించి ఫిర్యాదు అందింది. ఫిర్యాదు వివరాల ప్రకారం, మేతర సామ్యూల్ సన్నాఫ్ యేసయ్య కుమారుడు మేతర రాజు (వయస్సు 35 సంవత్సరాలు) గారు, తన భార్య రాణమ్మతో కుటుంబ సంబంధిత విషయమై 05-02-2026 తేదీన గొడవపడి, ఎవరికి తెలియజేయకుండా ఇంటి నుండి వెళ్లిపోయినట్లు తెలియజేశారు.అప్పటి నుండి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మరియు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా వెతికినా ఆయన జాడ దొరకలేదు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో, కుటుంబ సభ్యులు ఈరోజు పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు నమోదు చేశారు.ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. గల్లంతైన వ్యక్తి గురించి ఏవైనా సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేయగలరు.పోలీసు శాఖ ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తోంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News