Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:49 PM

ఇటికేపల్లిలో హామీ అమలు చేసిన సర్పంచ్ తమ్మలి రాజు

ఇటికేపల్లిలో హామీ అమలు చేసిన సర్పంచ్ తమ్మలి రాజు

ఇటికేపల్లిలో హామీ అమలు చేసిన సర్పంచ్ తమ్మలి రాజు
04-01-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం ఇటికేపల్లి గ్రామ సర్పంచ్ తమ్మలి రాజు స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన హామీని కార్యరూపం దాల్చారు. సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలో నీటి సమస్య లేకుండా చేస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రెండు వారాలు గడవక ముందే గ్రామంలో బోర్ వేయించి ఆదివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా తమ్మలి రాజు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి భేషజాలకు పోకుండా అందరికీ అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. నీటి సమస్య పరిష్కారంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌కు ధన్యవాదాలు తెలిపారు.బోర్ ప్రారంభోత్సవంలో ఉప సర్పంచ్ ఎర్రోళ్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి, పాంపాడ్ రాజు, పి.ప్రకాశ్, కె.చంద్రశేఖర్, మేత్రి పెంటన్న, మైత్రి విటల్ గొండ, తట్టిపల్లి వీరారెడ్డి, బోజిరెడ్డి పాండురంగారెడ్డి, ఆకుల విఠన్న, దూదేకుల గున్ను మియా, ఆకుల పండారినాథ్, కమ్మరి నర్సింహులు, దూదేకుల హైమద్, పాషామియా, జూకంటి సుభాష్, కె.నాగేశం, పి.అశోక్, ఎస్.సంజీవ్, ఎం.విజయ్, నాగారం దత్తు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

ఇటికేపల్లిలో హామీ అమలు చేసిన సర్పంచ్ తమ్మలి రాజు

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం ఇటికేపల్లి గ్రామ సర్పంచ్ తమ్మలి రాజు స్థానిక ఎన్నికల్లో ఇచ్చిన హామీని కార్యరూపం దాల్చారు. సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలో నీటి సమస్య లేకుండా చేస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రెండు వారాలు గడవక ముందే గ్రామంలో బోర్ వేయించి ఆదివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా తమ్మలి రాజు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి భేషజాలకు పోకుండా అందరికీ అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. నీటి సమస్య పరిష్కారంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌కు ధన్యవాదాలు తెలిపారు.బోర్ ప్రారంభోత్సవంలో ఉప సర్పంచ్ ఎర్రోళ్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి, పాంపాడ్ రాజు, పి.ప్రకాశ్, కె.చంద్రశేఖర్, మేత్రి పెంటన్న, మైత్రి విటల్ గొండ, తట్టిపల్లి వీరారెడ్డి, బోజిరెడ్డి పాండురంగారెడ్డి, ఆకుల విఠన్న, దూదేకుల గున్ను మియా, ఆకుల పండారినాథ్, కమ్మరి నర్సింహులు, దూదేకుల హైమద్, పాషామియా, జూకంటి సుభాష్, కె.నాగేశం, పి.అశోక్, ఎస్.సంజీవ్, ఎం.విజయ్, నాగారం దత్తు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News