Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:50 AM

ఇస్లాపురంలో ఇంటింటా సర్వే – సూపర్ సిక్స్ అమలుపై సమీక్ష

ఇస్లాపురంలో ఇంటింటా సర్వే – సూపర్ సిక్స్ అమలుపై సమీక్ష

ఇస్లాపురంలో ఇంటింటా సర్వే – సూపర్ సిక్స్ అమలుపై సమీక్ష
25-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని 1వ వార్డు ఇస్లాపురం గ్రామంలో మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు సూపర్ సిక్స్ పథకాల అమలుపై ఇంటింటా సర్వే నిర్వహించారు. ప్రజలను నేరుగా కలుసుకుని పథకాల ప్రయోజనాలపై అభిప్రాయాలు సేకరించారు.

మారుతికాలనీ నాగులకట్టలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో స్థానికులు తమ సమస్యలను వెల్లడించారు. వాటిని పరిశీలించిన అధికారులు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పీఎంఏవై అర్బన్ 2.0 – ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద కొత్త లబ్ధిదారులను గుర్తించారు. ఇంటి పట్టాలకు సంబంధించిన పొజిషన్ సర్టిఫికెట్లకు అర్హులను ఎంపిక చేశారు. సూపర్ సిక్స్ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు.

కార్యక్రమంలో అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, కౌన్సిలర్ హనుమంతు, మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, చంద్రకాంతమ్మతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఇస్లాపురంలో ఇంటింటా సర్వే – సూపర్ సిక్స్ అమలుపై సమీక్ష

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని 1వ వార్డు ఇస్లాపురం గ్రామంలో మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు సూపర్ సిక్స్ పథకాల అమలుపై ఇంటింటా సర్వే నిర్వహించారు. ప్రజలను నేరుగా కలుసుకుని పథకాల ప్రయోజనాలపై అభిప్రాయాలు సేకరించారు.

మారుతికాలనీ నాగులకట్టలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో స్థానికులు తమ సమస్యలను వెల్లడించారు. వాటిని పరిశీలించిన అధికారులు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా పీఎంఏవై అర్బన్ 2.0 – ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద కొత్త లబ్ధిదారులను గుర్తించారు. ఇంటి పట్టాలకు సంబంధించిన పొజిషన్ సర్టిఫికెట్లకు అర్హులను ఎంపిక చేశారు. సూపర్ సిక్స్ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు.

కార్యక్రమంలో అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, కౌన్సిలర్ హనుమంతు, మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, చంద్రకాంతమ్మతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News