Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:24 PM

ఇన్‌స్టాగ్రామ్ స్టార్ నుంచి గ్రామ సర్పంచ్‌గా: రజిత అరుదైన విజయం

ఇన్‌స్టాగ్రామ్ స్టార్ నుంచి గ్రామ సర్పంచ్‌గా: రజిత అరుదైన విజయం

ఇన్‌స్టాగ్రామ్ స్టార్ నుంచి గ్రామ సర్పంచ్‌గా: రజిత అరుదైన విజయం
December 17, 2025 09:22 PM 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
లఘు చిత్రాలలో నటిస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 3 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న మండల రజిత, రంగయ్యపల్లి గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా 37 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ చేయబడటం విశేషం.

గతంలో ఆమె భర్త మహేశ్ ఇదే పదవికి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి, ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో, రజిత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 37 ఓట్ల తేడాతో గెలుపొంది గ్రామ ప్రథమ పౌరురాలిగా నిలిచారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News