Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:25 AM

ఇన్‌స్టాగ్రామ్ స్టార్ నుంచి గ్రామ సర్పంచ్‌గా: రజిత అరుదైన విజయం

ఇన్‌స్టాగ్రామ్ స్టార్ నుంచి గ్రామ సర్పంచ్‌గా: రజిత అరుదైన విజయం

ఇన్‌స్టాగ్రామ్ స్టార్ నుంచి గ్రామ సర్పంచ్‌గా: రజిత అరుదైన విజయం
December 17, 2025 09:22 PM 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
లఘు చిత్రాలలో నటిస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 3 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న మండల రజిత, రంగయ్యపల్లి గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా 37 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ చేయబడటం విశేషం.

గతంలో ఆమె భర్త మహేశ్ ఇదే పదవికి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి, ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో, రజిత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 37 ఓట్ల తేడాతో గెలుపొంది గ్రామ ప్రథమ పౌరురాలిగా నిలిచారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News