Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:38 AM

ఇన్‌స్టాగ్రామ్ స్టార్ నుంచి గ్రామ సర్పంచ్‌గా: రజిత అరుదైన విజయం

ఇన్‌స్టాగ్రామ్ స్టార్ నుంచి గ్రామ సర్పంచ్‌గా: రజిత అరుదైన విజయం

ఇన్‌స్టాగ్రామ్ స్టార్ నుంచి గ్రామ సర్పంచ్‌గా: రజిత అరుదైన విజయం
December 17, 2025 09:22 PM 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
లఘు చిత్రాలలో నటిస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 3 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న మండల రజిత, రంగయ్యపల్లి గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా 37 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ చేయబడటం విశేషం.

గతంలో ఆమె భర్త మహేశ్ ఇదే పదవికి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి, ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో, రజిత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 37 ఓట్ల తేడాతో గెలుపొంది గ్రామ ప్రథమ పౌరురాలిగా నిలిచారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News