Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:08 AM

ఇంద్రపాలనగరంలో BRS ఘనవిజయం.. అంచనాలకు చెక్!

ఇంద్రపాలనగరంలో BRS ఘనవిజయం.. అంచనాలకు చెక్!

ఇంద్రపాలనగరంలో BRS ఘనవిజయం.. అంచనాలకు చెక్!
15-12-2025 140 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానిక ప్రతినిధి

రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ BRS బలపరిచిన యువ నాయకుడు గర్దాస్ విక్రమ్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పూస బాలనరసింహపై విక్రమ్ 649 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

ఎన్నికల ముందు వరకు గ్రామంలో హస్తం పార్టీదే పైచేయి అన్న అభిప్రాయం బలంగా ఉండగా, పోలింగ్ ఫలితాలు మాత్రం భిన్న చిత్రాన్ని ఆవిష్కరించాయి. యువతతో పాటు అన్ని వర్గాల మద్దతు విక్రమ్‌కు వెల్లువలా వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

గ్రామాభివృద్ధి, అందుబాటులో ఉండే నాయకత్వం, స్పష్టమైన హామీలే విక్రమ్ విజయంలో కీలకంగా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫలితం రామన్నపేట మండల రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిందని, రానున్న రోజుల్లో మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో BRS ఘనవిజయం.. అంచనాలకు చెక్!

Article Image

స్థానిక ప్రతినిధి

రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ BRS బలపరిచిన యువ నాయకుడు గర్దాస్ విక్రమ్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పూస బాలనరసింహపై విక్రమ్ 649 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

ఎన్నికల ముందు వరకు గ్రామంలో హస్తం పార్టీదే పైచేయి అన్న అభిప్రాయం బలంగా ఉండగా, పోలింగ్ ఫలితాలు మాత్రం భిన్న చిత్రాన్ని ఆవిష్కరించాయి. యువతతో పాటు అన్ని వర్గాల మద్దతు విక్రమ్‌కు వెల్లువలా వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

గ్రామాభివృద్ధి, అందుబాటులో ఉండే నాయకత్వం, స్పష్టమైన హామీలే విక్రమ్ విజయంలో కీలకంగా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫలితం రామన్నపేట మండల రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిందని, రానున్న రోజుల్లో మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News