Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చుక్క పద్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి పుట్టపర్తికి సీఎం రాక.ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ బుక్కపట్నం గ్రామంలో దక్షిణాన నల్లకొండపై 14 వ శతబ్ద ఆలయం కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 11, 2026 09:23 PM

ఇండియన్ అయిల్ పంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పులిమామిడి రాజు

ఇండియన్ అయిల్ పంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పులిమామిడి రాజు

ఇండియన్ అయిల్ పంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పులిమామిడి రాజు
May 11, 2026 07:22 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలోని నిజాంపూర్ రోడ్ బైపాస్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాప్రైటర్ చిల్కూరి నరేందర్ పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు పాల్గొని వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్టి సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ ఈ పెట్రోల్ పుంపు వలన సదాశివపేట మరియు ఇతర గ్రామాలకు వెళ్లే వాహన దారులకు ఇక పెట్రోల్ కష్టాలు తీరుతాయని అన్నారు. ప్రజలు ఈ నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పుంపును ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో నరేందర్, రవీందర్, సురేందర్, మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ బోడగామా భూషణం, గంట శివన్న మొదలగు వారు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News