Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 09:13 PM

ఇండియన్ అయిల్ పంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పులిమామిడి రాజు

ఇండియన్ అయిల్ పంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పులిమామిడి రాజు

ఇండియన్ అయిల్ పంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పులిమామిడి రాజు
May 11, 2026 07:22 PM 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలోని నిజాంపూర్ రోడ్ బైపాస్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాప్రైటర్ చిల్కూరి నరేందర్ పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు పాల్గొని వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్టి సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ ఈ పెట్రోల్ పుంపు వలన సదాశివపేట మరియు ఇతర గ్రామాలకు వెళ్లే వాహన దారులకు ఇక పెట్రోల్ కష్టాలు తీరుతాయని అన్నారు. ప్రజలు ఈ నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పుంపును ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో నరేందర్, రవీందర్, సురేందర్, మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ బోడగామా భూషణం, గంట శివన్న మొదలగు వారు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News