Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:28 AM

ఇండియన్ అయిల్ పంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పులిమామిడి రాజు

ఇండియన్ అయిల్ పంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పులిమామిడి రాజు

ఇండియన్ అయిల్ పంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పులిమామిడి రాజు
11-05-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలోని నిజాంపూర్ రోడ్ బైపాస్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాప్రైటర్ చిల్కూరి నరేందర్ పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు పాల్గొని వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్టి సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ ఈ పెట్రోల్ పుంపు వలన సదాశివపేట మరియు ఇతర గ్రామాలకు వెళ్లే వాహన దారులకు ఇక పెట్రోల్ కష్టాలు తీరుతాయని అన్నారు. ప్రజలు ఈ నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పుంపును ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో నరేందర్, రవీందర్, సురేందర్, మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ బోడగామా భూషణం, గంట శివన్న మొదలగు వారు పాల్గొన్నారు.

Sthanikam

ఇండియన్ అయిల్ పంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పులిమామిడి రాజు

Article Image

సదాశివపేట పట్టణంలోని నిజాంపూర్ రోడ్ బైపాస్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాప్రైటర్ చిల్కూరి నరేందర్ పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు పాల్గొని వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్టి సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ ఈ పెట్రోల్ పుంపు వలన సదాశివపేట మరియు ఇతర గ్రామాలకు వెళ్లే వాహన దారులకు ఇక పెట్రోల్ కష్టాలు తీరుతాయని అన్నారు. ప్రజలు ఈ నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పుంపును ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో నరేందర్, రవీందర్, సురేందర్, మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ బోడగామా భూషణం, గంట శివన్న మొదలగు వారు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News