Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:09 AM

ఇందిరమ్మ ఇల్లు హామీ పత్రం అందజేత: పేదల గృహ కలను సాకారం చేస్తున్న ప్రభుత్వం

ఇందిరమ్మ ఇల్లు హామీ పత్రం అందజేత: పేదల గృహ కలను సాకారం చేస్తున్న ప్రభుత్వం

ఇందిరమ్మ ఇల్లు హామీ పత్రం అందజేత: పేదల గృహ కలను సాకారం చేస్తున్న ప్రభుత్వం
03-04-2026 170 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో లబ్ధిదారికి మంజూరు

రెండో వార్డులో లబ్ధిదారిణి రేణుకకు హామీ పత్రం అందజేత

చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తాళ్లసింగారం గ్రామం రెండో వార్డులో శుక్రవారం ఇందిరమ్మ ఇల్లు హామీ పత్రం అందజేయడం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారిణి దొనకొండ రేణుక కు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్ చేతుల మీదుగా హామీ పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సుర్వి నరసింహ గౌడ్ మాట్లాడుతూ.. పేదలందరికీ గృహ సదుపాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు దొనకొండ కృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీ సెల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఊదరి నరసింహ, మాజీ ఎంపీటీసీ మండారి మార్కు, మాజీ వార్డ్ మెంబర్ ఉడతల నరసింహ గౌడ్, దొనకొండ బాలయ్య, సర్పెళ్లి మారయ్య, మారుపాక ప్రభాకర్ గౌడ్, దొనకొండ శంకర్, సుక్క నరసింహ, దొనకొండ పాపయ్య, దొనకొండ చందు, మాజీ ఉపసర్పంచ్ ఉదరి మారయ్య, దొనకొండ పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరమ్మ ఇల్లు హామీ పత్రం అందజేత: పేదల గృహ కలను సాకారం చేస్తున్న ప్రభుత్వం

Article Image

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో లబ్ధిదారికి మంజూరు

రెండో వార్డులో లబ్ధిదారిణి రేణుకకు హామీ పత్రం అందజేత

చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తాళ్లసింగారం గ్రామం రెండో వార్డులో శుక్రవారం ఇందిరమ్మ ఇల్లు హామీ పత్రం అందజేయడం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారిణి దొనకొండ రేణుక కు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్ చేతుల మీదుగా హామీ పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సుర్వి నరసింహ గౌడ్ మాట్లాడుతూ.. పేదలందరికీ గృహ సదుపాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు దొనకొండ కృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీ సెల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఊదరి నరసింహ, మాజీ ఎంపీటీసీ మండారి మార్కు, మాజీ వార్డ్ మెంబర్ ఉడతల నరసింహ గౌడ్, దొనకొండ బాలయ్య, సర్పెళ్లి మారయ్య, మారుపాక ప్రభాకర్ గౌడ్, దొనకొండ శంకర్, సుక్క నరసింహ, దొనకొండ పాపయ్య, దొనకొండ చందు, మాజీ ఉపసర్పంచ్ ఉదరి మారయ్య, దొనకొండ పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News