Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 01:39 AM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ శ్రీకారం చుట్టిన మున్సిపల్ చైర్మన్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ శ్రీకారం చుట్టిన మున్సిపల్ చైర్మన్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ శ్రీకారం చుట్టిన మున్సిపల్ చైర్మన్
18-02-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని 8వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గులాన్ కృష్ణవేణి, పైడిపల్లి సాయమ్మ, కర్కాని నాగమణి ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగేష్ కూమార్ షేట్కార్,పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్,వార్డు ప్రజాప్రతినిధి సురేఖ విట్టల్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని పేద కుటుంబాలకు స్వంత ఇల్లు కల కలగజేయాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని పేద కుటుంబాలకు స్వంత ఇల్లు కల కలగజేయాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

Sthanikam

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ శ్రీకారం చుట్టిన మున్సిపల్ చైర్మన్

Article Image

నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని 8వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గులాన్ కృష్ణవేణి, పైడిపల్లి సాయమ్మ, కర్కాని నాగమణి ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగేష్ కూమార్ షేట్కార్,పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్,వార్డు ప్రజాప్రతినిధి సురేఖ విట్టల్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని పేద కుటుంబాలకు స్వంత ఇల్లు కల కలగజేయాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని పేద కుటుంబాలకు స్వంత ఇల్లు కల కలగజేయాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News