Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తండ్రి ఆశయాలకు నిలువెత్తు నివాళిగా గ్రామంలో సిమెంట్ కుర్చీల ఏర్పాటు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 05:38 PM

ఇంద్రపాలనగరంలో పశుసంవర్ధక అవగాహన శిబిరం ప్రారంభించిన సర్పంచ్

ఇంద్రపాలనగరంలో పశుసంవర్ధక అవగాహన శిబిరం ప్రారంభించిన సర్పంచ్

ఇంద్రపాలనగరంలో పశుసంవర్ధక అవగాహన శిబిరం ప్రారంభించిన సర్పంచ్
May 08, 2026 11:07 AM 300 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ కింద ఇంద్రపాలనగరం ప్రాథమిక పశువైద్యశాల వద్ద సమగ్ర పశుసంవర్ధక చికిత్స, అవగాహన శిబిరాన్ని శుక్రవారం గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ శిబిరంలో పశువుల సంరక్షణ, వ్యాధుల నివారణ, ఆధునిక పద్ధతులపై రైతులకు వైద్యులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మందడి విద్యాసాగర్ రెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ జిట్టబోయిన వెంకటేష్, మాధం నగేష్, కంబాలపల్లి స్వామి పాల్గొన్నారు.

వైద్య సిబ్బందిలో ఏడి డాక్టర్ ఇందు, డాక్టర్ జోత్స్న, డాక్టర్ అన్వర్ అలీ, డాక్టర్ రామాంజనేయులు, రాజేందర్, శ్రీశైలం, మల్లేష్, సురేష్ సేవలందించారు. రైతులు కోలుకులపల్లి లింగయ్య, మిర్యాల భద్రయ్య, సింగణబోయిన శ్రీనివాస్, ఈర్లపల్లి కిష్టయ్య, శ్యామల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News