Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ పెనుకొండలో బీసీ విద్యార్థులకు వరం.. కొత్తగా 3 హాస్టళ్లు మంజూరు బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 09, 2026 08:00 AM

ఇంద్రపాలనగరంలో పశుసంవర్ధక అవగాహన శిబిరం ప్రారంభించిన సర్పంచ్

ఇంద్రపాలనగరంలో పశుసంవర్ధక అవగాహన శిబిరం ప్రారంభించిన సర్పంచ్

ఇంద్రపాలనగరంలో పశుసంవర్ధక అవగాహన శిబిరం ప్రారంభించిన సర్పంచ్
May 08, 2026 11:07 AM 185 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ కింద ఇంద్రపాలనగరం ప్రాథమిక పశువైద్యశాల వద్ద సమగ్ర పశుసంవర్ధక చికిత్స, అవగాహన శిబిరాన్ని శుక్రవారం గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ శిబిరంలో పశువుల సంరక్షణ, వ్యాధుల నివారణ, ఆధునిక పద్ధతులపై రైతులకు వైద్యులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మందడి విద్యాసాగర్ రెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ జిట్టబోయిన వెంకటేష్, మాధం నగేష్, కంబాలపల్లి స్వామి పాల్గొన్నారు.

వైద్య సిబ్బందిలో ఏడి డాక్టర్ ఇందు, డాక్టర్ జోత్స్న, డాక్టర్ అన్వర్ అలీ, డాక్టర్ రామాంజనేయులు, రాజేందర్, శ్రీశైలం, మల్లేష్, సురేష్ సేవలందించారు. రైతులు కోలుకులపల్లి లింగయ్య, మిర్యాల భద్రయ్య, సింగణబోయిన శ్రీనివాస్, ఈర్లపల్లి కిష్టయ్య, శ్యామల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News