Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:17 AM

ఇంద్రపాలనగరంలో పశుసంవర్ధక అవగాహన శిబిరం ప్రారంభించిన సర్పంచ్

ఇంద్రపాలనగరంలో పశుసంవర్ధక అవగాహన శిబిరం ప్రారంభించిన సర్పంచ్

ఇంద్రపాలనగరంలో పశుసంవర్ధక అవగాహన శిబిరం ప్రారంభించిన సర్పంచ్
08-05-2026 346 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ కింద ఇంద్రపాలనగరం ప్రాథమిక పశువైద్యశాల వద్ద సమగ్ర పశుసంవర్ధక చికిత్స, అవగాహన శిబిరాన్ని శుక్రవారం గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ శిబిరంలో పశువుల సంరక్షణ, వ్యాధుల నివారణ, ఆధునిక పద్ధతులపై రైతులకు వైద్యులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మందడి విద్యాసాగర్ రెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ జిట్టబోయిన వెంకటేష్, మాధం నగేష్, కంబాలపల్లి స్వామి పాల్గొన్నారు.

వైద్య సిబ్బందిలో ఏడి డాక్టర్ ఇందు, డాక్టర్ జోత్స్న, డాక్టర్ అన్వర్ అలీ, డాక్టర్ రామాంజనేయులు, రాజేందర్, శ్రీశైలం, మల్లేష్, సురేష్ సేవలందించారు. రైతులు కోలుకులపల్లి లింగయ్య, మిర్యాల భద్రయ్య, సింగణబోయిన శ్రీనివాస్, ఈర్లపల్లి కిష్టయ్య, శ్యామల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో పశుసంవర్ధక అవగాహన శిబిరం ప్రారంభించిన సర్పంచ్

Article Image

రామన్నపేట: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ కింద ఇంద్రపాలనగరం ప్రాథమిక పశువైద్యశాల వద్ద సమగ్ర పశుసంవర్ధక చికిత్స, అవగాహన శిబిరాన్ని శుక్రవారం గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ శిబిరంలో పశువుల సంరక్షణ, వ్యాధుల నివారణ, ఆధునిక పద్ధతులపై రైతులకు వైద్యులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, మందడి విద్యాసాగర్ రెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ జిట్టబోయిన వెంకటేష్, మాధం నగేష్, కంబాలపల్లి స్వామి పాల్గొన్నారు.

వైద్య సిబ్బందిలో ఏడి డాక్టర్ ఇందు, డాక్టర్ జోత్స్న, డాక్టర్ అన్వర్ అలీ, డాక్టర్ రామాంజనేయులు, రాజేందర్, శ్రీశైలం, మల్లేష్, సురేష్ సేవలందించారు. రైతులు కోలుకులపల్లి లింగయ్య, మిర్యాల భద్రయ్య, సింగణబోయిన శ్రీనివాస్, ఈర్లపల్లి కిష్టయ్య, శ్యామల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News