Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భువనగిరిలో ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేడ్కర్: పుస్తకాలలో కాదు, ప్రస్తుత సమాజంలో పునర్జన్మ పొందాల్సిన ఆలోచన” హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 14, 2026 04:58 PM

ఇంద్రపాలనగరం లో బోదాసు మధుషాలిని కి నివాళులర్పించిన సర్పంచ్

ఇంద్రపాలనగరం లో బోదాసు మధుషాలిని కి నివాళులర్పించిన సర్పంచ్

ఇంద్రపాలనగరం లో బోదాసు మధుషాలిని కి నివాళులర్పించిన  సర్పంచ్
April 14, 2026 12:59 PM 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన బోదాసు మధుషాలిని అకాల మరణం పట్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సందర్భంగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ భౌతిక దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, మధుషాలిని మృతి గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్ట సమయంలో గ్రామ ప్రజలంతా అండగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు వరికుప్పల స్వామి, మాజీ సర్పంచ్ కాటపల్లి యాదయ్య, మంటి రమేష్, బోదాస్ సత్యనారాయణ, బోదాస్ మల్లేశం, దండుగల శ్రీనివాస్, పల్లపు శ్రీను, కుంచం రాజమల్లు, నీరుడు వెంకటేష్, గర్ధాస్ వెంకటేష్, గర్ధాస్ సాయి, గర్ధాస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News