Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మానవత్వం చాటిన స్థానికం దినపత్రిక ఎడిటర్ డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 12:20 PM

ఇంద్రపాలనగరం లో బోదాసు మధుషాలిని కి నివాళులర్పించిన సర్పంచ్

ఇంద్రపాలనగరం లో బోదాసు మధుషాలిని కి నివాళులర్పించిన సర్పంచ్

ఇంద్రపాలనగరం లో బోదాసు మధుషాలిని కి నివాళులర్పించిన  సర్పంచ్
April 14, 2026 12:59 PM 205 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన బోదాసు మధుషాలిని అకాల మరణం పట్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సందర్భంగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ భౌతిక దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, మధుషాలిని మృతి గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్ట సమయంలో గ్రామ ప్రజలంతా అండగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు వరికుప్పల స్వామి, మాజీ సర్పంచ్ కాటపల్లి యాదయ్య, మంటి రమేష్, బోదాస్ సత్యనారాయణ, బోదాస్ మల్లేశం, దండుగల శ్రీనివాస్, పల్లపు శ్రీను, కుంచం రాజమల్లు, నీరుడు వెంకటేష్, గర్ధాస్ వెంకటేష్, గర్ధాస్ సాయి, గర్ధాస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News