PRINT TIME: July 01, 2026 12:20 PM
ఇంద్రపాలనగరం లో బోదాసు మధుషాలిని కి నివాళులర్పించిన సర్పంచ్
ఇంద్రపాలనగరం లో బోదాసు మధుషాలిని కి నివాళులర్పించిన సర్పంచ్
April 14, 2026 12:59 PM
205 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన బోదాసు మధుషాలిని అకాల మరణం పట్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సందర్భంగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ భౌతిక దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, మధుషాలిని మృతి గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్ట సమయంలో గ్రామ ప్రజలంతా అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు వరికుప్పల స్వామి, మాజీ సర్పంచ్ కాటపల్లి యాదయ్య, మంటి రమేష్, బోదాస్ సత్యనారాయణ, బోదాస్ మల్లేశం, దండుగల శ్రీనివాస్, పల్లపు శ్రీను, కుంచం రాజమల్లు, నీరుడు వెంకటేష్, గర్ధాస్ వెంకటేష్, గర్ధాస్ సాయి, గర్ధాస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి