PRINT TIME: May 26, 2026 03:50 PM
హిందూపూరం కోర్ట్ లో బాంబ్ కలకలం
హిందూపూరం కోర్ట్ లో బాంబ్ కలకలం
February 24, 2026 06:51 PM
70 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
హిందూపురం కోర్టులో బాంబు ఫిట్ చేశామంటూ చెన్నై నుండి.ఎల్ టి టిఈ అనే ఉగ్రవాద సంస్థ నుండి మెయిల్ పోస్ట్ చేసిన అజ్ఞాత వ్యక్తి
మెయిల్ చూసుకున్న కోర్టు సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. బాంబు ఉందన్న సమాచారంతో బయటకు పరుగులు తీసిన న్యాయవాదులు, సిబ్బంది.బాoబు ఉందా లేదా అన్న కోణంలో కోర్టు ఆవరణమంతా పరిశీలిస్తున్న పోలీసులు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి