Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:50 PM

హిందూపూరం కోర్ట్ లో బాంబ్ కలకలం

హిందూపూరం కోర్ట్ లో బాంబ్ కలకలం

హిందూపూరం కోర్ట్ లో బాంబ్ కలకలం
February 24, 2026 06:51 PM 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

హిందూపురం కోర్టులో బాంబు ఫిట్ చేశామంటూ చెన్నై నుండి.ఎల్ టి టిఈ అనే ఉగ్రవాద సంస్థ నుండి మెయిల్ పోస్ట్ చేసిన అజ్ఞాత వ్యక్తి

మెయిల్ చూసుకున్న కోర్టు సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. బాంబు ఉందన్న సమాచారంతో బయటకు పరుగులు తీసిన న్యాయవాదులు, సిబ్బంది.బాoబు ఉందా లేదా అన్న కోణంలో కోర్టు ఆవరణమంతా పరిశీలిస్తున్న పోలీసులు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News