Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సౌత్‌-ఈస్ట్‌ ఏషియన్‌ కప్‌కు తెలంగాణ నుంచి ముగ్గురు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 10:15 AM

హ్యూమన్ రైట్స్ సంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా గైని ప్రభాకర్ నియామకం

హ్యూమన్ రైట్స్ సంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా గైని ప్రభాకర్ నియామకం

హ్యూమన్ రైట్స్ సంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా గైని ప్రభాకర్ నియామకం
23-01-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని నారాయణఖేడ్ మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో సంస్థ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్ పాల్గొని, సంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా గైని ప్రభాకర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బైండ్ల కృష్ణ మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ విద్య, వైద్యం, ఆరోగ్యం, న్యాయం, రెవెన్యూ తదితర సమస్యలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా మానవ హక్కులు, మహిళా రక్షణ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అణగారిన వర్గాలకు న్యాయం చేకూర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో హ్యూమన్ రైట్స్ న్యాల్‌కల్ మండల అధ్యక్షులు బి. నవీన్ కుమార్‌తో పాటు నేషనల్ హ్యూమన్ రైట్స్ చెందిన పలువురు సభ్యులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

హ్యూమన్ రైట్స్ సంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా గైని ప్రభాకర్ నియామకం

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని నారాయణఖేడ్ మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో సంస్థ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్ పాల్గొని, సంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా గైని ప్రభాకర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బైండ్ల కృష్ణ మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ విద్య, వైద్యం, ఆరోగ్యం, న్యాయం, రెవెన్యూ తదితర సమస్యలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా మానవ హక్కులు, మహిళా రక్షణ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అణగారిన వర్గాలకు న్యాయం చేకూర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో హ్యూమన్ రైట్స్ న్యాల్‌కల్ మండల అధ్యక్షులు బి. నవీన్ కుమార్‌తో పాటు నేషనల్ హ్యూమన్ రైట్స్ చెందిన పలువురు సభ్యులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News