Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:05 AM

హయత్ నగర్ లో పూర్వ విద్యార్థుల సమావేశం

హయత్ నగర్ లో పూర్వ విద్యార్థుల సమావేశం

హయత్ నగర్ లో పూర్వ   విద్యార్థుల సమావేశం
14-05-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో గురువారం పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను ఆహ్వానించి విద్యార్థుల సంఘం బాధ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్‌బాబు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సంఘం విద్యార్థుల ప్రగతి, కళాశాల అభివృద్ధికి తోడ్పడుతోందన్నారు.

పూర్వ విద్యార్థుల సంఘం కోఆర్డినేటర్ డాక్టర్ శివపురం సుబ్రమణ్యం మాట్లాడుతూ కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థి అభివృద్ధికి కళాశాల చేయూతనిస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో పూర్వ విద్యార్థుల సంఘం మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు.

సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి చెరుకూరి మధు మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి తమ సంఘం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఇందిరా, అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు వేణుగోపాల్, శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

హయత్ నగర్ లో పూర్వ విద్యార్థుల సమావేశం

Article Image

హయత్‌నగర్: విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో గురువారం పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను ఆహ్వానించి విద్యార్థుల సంఘం బాధ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్‌బాబు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సంఘం విద్యార్థుల ప్రగతి, కళాశాల అభివృద్ధికి తోడ్పడుతోందన్నారు.

పూర్వ విద్యార్థుల సంఘం కోఆర్డినేటర్ డాక్టర్ శివపురం సుబ్రమణ్యం మాట్లాడుతూ కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థి అభివృద్ధికి కళాశాల చేయూతనిస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో పూర్వ విద్యార్థుల సంఘం మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు.

సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి చెరుకూరి మధు మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి తమ సంఘం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఇందిరా, అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు వేణుగోపాల్, శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News