Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 10:24 PM

హనుమాన్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు

హనుమాన్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు

హనుమాన్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు
May 12, 2026 08:34 PM 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆదోని నియోజకవర్గంలోని పలు ఆంజనేయస్వామి దేవాలయాల్లో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల ఆహ్వానం మేరకు టీడీపీ సీనియర్‌ నాయకుడు ఉమాపతి నాయుడు, యువ నాయకులు భూపాల్‌ చౌదరి, సిద్ధార్థ నాయుడు ఆలయాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.

అంబేద్కర్‌నగర్‌లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, మంగళ ఆంజనేయస్వామి దేవాలయం, కంసాలి వీధి, హవన్‌పేట్‌ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, వాల్మీకి నగరంలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు.. ప్రజలందరికీ ఆంజనేయస్వామి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News