Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సతీష్‌నగర్‌లో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు..భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నదానం సీఎం, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో సభా వేదిక, భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 12, 2026 10:08 PM

హనుమాన్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు

హనుమాన్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు

హనుమాన్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు
May 12, 2026 08:34 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆదోని నియోజకవర్గంలోని పలు ఆంజనేయస్వామి దేవాలయాల్లో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల ఆహ్వానం మేరకు టీడీపీ సీనియర్‌ నాయకుడు ఉమాపతి నాయుడు, యువ నాయకులు భూపాల్‌ చౌదరి, సిద్ధార్థ నాయుడు ఆలయాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.

అంబేద్కర్‌నగర్‌లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, మంగళ ఆంజనేయస్వామి దేవాలయం, కంసాలి వీధి, హవన్‌పేట్‌ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, వాల్మీకి నగరంలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు.. ప్రజలందరికీ ఆంజనేయస్వామి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News