Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:16 AM

హనుమాన్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు

హనుమాన్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు

హనుమాన్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు
12-05-2026 94 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆదోని నియోజకవర్గంలోని పలు ఆంజనేయస్వామి దేవాలయాల్లో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల ఆహ్వానం మేరకు టీడీపీ సీనియర్‌ నాయకుడు ఉమాపతి నాయుడు, యువ నాయకులు భూపాల్‌ చౌదరి, సిద్ధార్థ నాయుడు ఆలయాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.

అంబేద్కర్‌నగర్‌లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, మంగళ ఆంజనేయస్వామి దేవాలయం, కంసాలి వీధి, హవన్‌పేట్‌ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, వాల్మీకి నగరంలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు.. ప్రజలందరికీ ఆంజనేయస్వామి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు.

Sthanikam

హనుమాన్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు

Article Image

ఆదోని: హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆదోని నియోజకవర్గంలోని పలు ఆంజనేయస్వామి దేవాలయాల్లో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల ఆహ్వానం మేరకు టీడీపీ సీనియర్‌ నాయకుడు ఉమాపతి నాయుడు, యువ నాయకులు భూపాల్‌ చౌదరి, సిద్ధార్థ నాయుడు ఆలయాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.

అంబేద్కర్‌నగర్‌లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, మంగళ ఆంజనేయస్వామి దేవాలయం, కంసాలి వీధి, హవన్‌పేట్‌ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, వాల్మీకి నగరంలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు.. ప్రజలందరికీ ఆంజనేయస్వామి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News