Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:10 PM

హలో కార్మిక - చలో కోటి

హలో కార్మిక - చలో కోటి

హలో కార్మిక - చలో కోటి
May 22, 2026 04:37 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

25న కోటిలో మహాధర్నాకు పిలుపు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న హైదరాబాద్ కోటి డీఎంఈ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఎస్‌పీఎస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య తెలిపారు. సూర్యాపేట జీజీహెచ్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ..కార్మికులకు తగిన వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.

జీవో 60 ప్రకారం వేతనాలు అమలు చేయాలని, కార్మికులను IFMISలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకోగా, అధ్యక్షుడిగా నాగభూషణ్, ఉపాధ్యక్షులుగా రవి, త్రివేణి, ప్రధాన కార్యదర్శిగా మౌనిక, సహాయ కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారిగా లక్ష్మణ్, ప్రచార కమిటీగా మధుకర్ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చిన్న బోస్క నరేష్

రాష్ట్ర కమిటీ సభ్యులు నాగమణి, ప్రవీణ్, భూషణ్ తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News