Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:31 AM

హలో కార్మిక - చలో కోటి

హలో కార్మిక - చలో కోటి

హలో కార్మిక - చలో కోటి
May 22, 2026 04:37 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

25న కోటిలో మహాధర్నాకు పిలుపు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న హైదరాబాద్ కోటి డీఎంఈ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఎస్‌పీఎస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య తెలిపారు. సూర్యాపేట జీజీహెచ్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ..కార్మికులకు తగిన వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.

జీవో 60 ప్రకారం వేతనాలు అమలు చేయాలని, కార్మికులను IFMISలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకోగా, అధ్యక్షుడిగా నాగభూషణ్, ఉపాధ్యక్షులుగా రవి, త్రివేణి, ప్రధాన కార్యదర్శిగా మౌనిక, సహాయ కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారిగా లక్ష్మణ్, ప్రచార కమిటీగా మధుకర్ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చిన్న బోస్క నరేష్

రాష్ట్ర కమిటీ సభ్యులు నాగమణి, ప్రవీణ్, భూషణ్ తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News