Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:06 AM

గురుకుల ప్రవేశ పరీక్షలో చిలుకూరు పాఠశాల విద్యార్థుల సత్తా

గురుకుల ప్రవేశ పరీక్షలో చిలుకూరు పాఠశాల విద్యార్థుల సత్తా

గురుకుల ప్రవేశ పరీక్షలో చిలుకూరు పాఠశాల విద్యార్థుల సత్తా
March 26, 2026 08:23 PM 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

గురుకుల ప్రవేశ పరీక్షలో చిలుకూరు పాఠశాల విద్యార్థుల సత్తా

సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు మండల కేంద్రంలో గల సాయి గ్రామర్ పాఠశాల నాల్గవ తరగతి విద్యార్థులు తెలంగాణ గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. వేమన యశ్విత, రేపాల గీతికా శ్రీ, కొండా వర్షిత్, ఎడపల్లి మణిదీప్ లు ఈ ఘనత సాధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గవిని ఆంజనేయులు గురువారం విద్యార్థులను అభినందించి, స్వీట్లు పంచి, క్రమశిక్షణతో చదివి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దీప్తి, ఉమా, లావణ్య, అరుణ, ఇందు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News