Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:00 AM

గుడిపల్లిలో కూలీల నిరసన – ఫేస్ యాప్ ఫోటోలపై వ్యతిరేకత

గుడిపల్లిలో కూలీల నిరసన – ఫేస్ యాప్ ఫోటోలపై వ్యతిరేకత

గుడిపల్లిలో కూలీల నిరసన – ఫేస్ యాప్ ఫోటోలపై వ్యతిరేకత
09-04-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలు పని ప్రదేశంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల పని సమయంలో కూలీలకు ఫేస్ యాప్ ద్వారా ఫోటోలు తీసే విధానాన్ని అమలు చేయడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానం కూలీల గౌరవాన్ని దెబ్బతీస్తుందని, వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా మేట్లకు ఉచితంగా సెల్ ఫోన్లు అందించాలని, కూలీలకు అవసరమైన పని ముట్లు (పరికరాలు) సరఫరా చేయాలని కోరారు. కూలీల సమస్యలను పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యుడు పెద్దన్న, మేట్లు శ్రీనివాస్, చంద్రకళ, రంగనాథ్, వెంకట రమణమ్మ, గంగరత్నమ్మ, గాయిత్రి, ఎస్. శ్రీనివాస్, అచ్యుత, కలావతి పాల్గొన్నారు. అలాగే కూలీలు రామాంజనేయులు, రంగనాథ్, రామప్ప, చంద్ర తదితరులు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.


Sthanikam

గుడిపల్లిలో కూలీల నిరసన – ఫేస్ యాప్ ఫోటోలపై వ్యతిరేకత

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలు పని ప్రదేశంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల పని సమయంలో కూలీలకు ఫేస్ యాప్ ద్వారా ఫోటోలు తీసే విధానాన్ని అమలు చేయడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానం కూలీల గౌరవాన్ని దెబ్బతీస్తుందని, వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా మేట్లకు ఉచితంగా సెల్ ఫోన్లు అందించాలని, కూలీలకు అవసరమైన పని ముట్లు (పరికరాలు) సరఫరా చేయాలని కోరారు. కూలీల సమస్యలను పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యుడు పెద్దన్న, మేట్లు శ్రీనివాస్, చంద్రకళ, రంగనాథ్, వెంకట రమణమ్మ, గంగరత్నమ్మ, గాయిత్రి, ఎస్. శ్రీనివాస్, అచ్యుత, కలావతి పాల్గొన్నారు. అలాగే కూలీలు రామాంజనేయులు, రంగనాథ్, రామప్ప, చంద్ర తదితరులు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News